telugu navyamedia

వార్తలు

దేవాకట్టా, సాయి ధరమ్ తేజ్ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు షురూ

vimala p
‘ప్ర‌స్థానం’ లాంటి క‌ల్ట్ క్లాసిక్ ని తెర‌కెక్కించి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొందారు దేవాక‌ట్టా. ఎమోషన్.. కామెడీ.. రొమాన్స్ ఈ మూడింటిని త‌న‌దైన మార్క్ తో తెర‌పై ఆవిష్క‌రించ‌డంలో

ఇంటి పనులు నేనే చేసుకుంటా… : శృతి హాసన్

vimala p
మల్టీటాలెంటెడ్ హీరోయిన్ శృతిహాసన్ ఇంట్లో తన పనులు తానే చేసుకుంటానని చెప్తోంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సెలబ్రిటీలు ఇంటి పనులు కూడా చేస్తారా అంటూ

షూటింగ్ పునఃప్రారంభించిన “రంగ్ దే” టీం

vimala p
యంగ్ హీరో నితిన్ ఇటీవల ‘భీష్మ’ సినిమాతో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. అదే జోష్ లో వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘రంగ్ దే’

పెళ్ళికి సిద్ధమైన జబర్దస్త్ బ్యూటీ రష్మీ… వరుడు ఎవరంటే ?

vimala p
జబర్దస్త్ బ్యూటీ రష్మీ గౌతమ్ పెళ్ళికి సిద్ధమైంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇటు బుల్లితెర, అటు వెండితెరపై హవా సాగిస్తున్న రష్మి గౌతమ్

తిరుమలలో కర్ణాటక సత్రంకు సీఎం జగన్ భూమి పూజ

vimala p
ఏపీ , కర్ణాటక రాష్ట్రాల  సీఎంలు వైఎస్ జగన్, యడియూరప్పలు ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామి సన్నిధికి వచ్చిన యడియూరప్పకు మహాద్వారం వద్ద వైఎస్

కోలీవుడ్ సీనియర్ నటుడు విజయ్ కాంత్ కు కరోనా

vimala p
కోలీవుడ్ సీనియర్ నటుడు, డిఎండికె పార్టీ అధ్యక్షుడు విజయ్ కాంత్ కు కరోనా సోకింది. ఆయనకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో పాజిటివ్ నిర్ధారణ అయింది. చెన్నై మనపాక్కంలోని

చైనా నుంచి భార‌త్‌కు దిగుమతులు తగ్గాయి: కేంద్ర మంత్రి గోయ‌ల్‌

vimala p
ఆంక్షాల నేప‌థ్యంలో చైనా నుంచి భార‌త్‌కు దిగుమతులు భారీగా తగ్గాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ మంత్రి పీయుష్ గోయల్ ప్ర‌క‌టించారు. రాజ్య‌స‌భ స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి

నేను కూడా దానికి బాధితురాలినే… : కస్తూరి

vimala p
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్‌పై నటి పాయల్ ఘోష్ చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా పాయల్ వ్యాఖ్యలపై స్పందిస్తూ “అనురాగ్‌పై

డ్రగ్స్ కేసు : నలుగురు స్టార్ హీరోయిన్లకు ఎన్సీబీ నోటీసులు

vimala p
హీరో సుశాంత్ మృతి కేసును దర్యాప్తు చేసే క్రమంలో బాలీవుడ్‌ డ్రగ్స్ లింకులు బయటపడిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిని అరెస్ట్

దేశంలో కరోనా మహోగ్రరూపం.. 57 లక్షలు దాటిన కేసులు!

vimala p
దేశంలో కరోనా మహోగ్రరూపం దాల్చడంతో రోజురోజుకూ భారీ సంఖ్యలో కేసులు వెలుగు చూస్తున్నాయి. గతంలో పట్టణాలకే పరిమితమైన ఈ మహమ్మారి ప్రస్తుతం గ్రామాల్లో విలయతాండవం చేస్తోంది. గత

కరోనాతో టాలీవుడ్ నటుడు మృతి

vimala p
ప్రముఖ నటుడు కోసూరి వేణుగోపాల్‌ కరోనా బారిన పడి చికిత్స పొందుతూ మరణించారు. హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో 22 రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన

శ్రీవారిని దర్శించుకున్న ఇద్దరు సీఎంలు

vimala p
ఏపీ , కర్ణాటక రాష్ట్రాల  సీఎంలు వైఎస్ జగన్, యడియూరప్పలు ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామి సన్నిధికి వచ్చిన యడియూరప్పకు మహాద్వారం వద్ద వైఎస్