తెలంగాణ హైకోర్టు దీపావళి పండుగకు సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేసింది. దీపావళి పండుగ సందర్భంగా క్రాకర్స్ ని బ్యాన్ చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ
తిరుపతి దేవస్థానానికి చెందిన ఎస్వీబిసిలో పార్న్ సైట్ లింక్ కలకలం రేపిన విషయం తెలిసిందే. శతమానం భవతి కార్యక్రమానికి సంభిందించి ఎస్వీబిసికి ఒక భక్తుడు మెయిల్ చేశాడు.
బిహార్ ఎన్నికల ఫలితాలపై మహాకూటమి సీఎం అభ్యర్థి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బిహార్ ఎన్నికల్లో ప్రజలు మహాకూటమికి అనుకూలంగా తీర్పు ఇస్తే..
కరోనా సంక్షోభంతో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థ గాడిలో పడిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం
ఐపీఎల్ 2020 ముగిసిన వెంటనే భారత జట్టు ఆస్ట్రేలియా టూర్కు సిద్ధమైంది. ఈనెల 27న జరగనున్న ఆసీస్తో టూర్ నేపథ్యంలో ఇవాళ బయలుదేరనుంది టీమిండియా. కంగారూ గడ్డపై
ఐపీఎల్-2020 సీజన్ పై తెలంగాణ బ్రాండ్ పడింది. తెలంగాణ ముద్ర కనిపించింది. తెలంగాణకు చెందిన ప్రశాంత్ కుమార్ ఈ టోర్నమెంట్ స్కోరర్గా పనిచేశారు. ఆయన స్వస్థలం జనగామ.
హ్యాపెనింగ్ యంగ్ హీరో కళ్యాణ్ దేవ్, యంగ్ డైరెక్టర్ రమణ తేజ(అశ్వధామ ఫేమ్) కాంబినేషన్ లో ప్రముఖ నిర్మాత రామ్ తళ్లూరి నిర్మాణ సారథ్యంలో ఎస్. ఆర్.