తిరుమల శుక్రవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి సర్వదర్శనం కోసం 14 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. అలాగే శ్రీవారి టైం స్లాట్ సర్వ, నడక, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పట్టనుంది.
నిన్న శ్రీవారిని 66,474 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. రేపు టీటీడీ పాలకమండలి సమావేశం నిర్వహించనున్నారు. 2020-21వ సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్కు పాలకమండలి ఆమోదం తెలుపనుంది.
మే 23న వైసీపీ దుకాణం బంద్: దేవినేని ఉమ