నిన్న రాయల్ చాలెంజర్స్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ బౌలర్ హర్ప్రీత్ మూడు కీలక వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టు పతనాన్ని శాసించాడు. తన స్పిన్ మాయాజాలంతో ఆర్సీబీ
ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీతో సహా విధ్వంసకర బ్యాట్స్మెన్ ఏబీ డివిలియర్స్, గ్లెన్ మ్యాక్స్వెల్లు వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనికి
నిన్న సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్ లో బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ మందలింపునకు గురయ్యాడు. ఐపీఎల్ నియమావళిని ఉల్లంఘించడమే ఇందుకు కారణం. టాస్ ఓడి ఇన్నింగ్స్
సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచులో ఆర్సీబీ అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. నిర్జీవమైన పిచ్పై మొదటగా బ్యాట్స్మన్ పరుగులు చేయగా.. ఆపై బౌలర్లు సత్తాచాటడంతో ఆర్సీబీ
గతకొన్నాళ్లుగా పరిమిత ఓవర్ల ఫార్మాట్లో టీమిండియా స్పిన్నర్లుగా కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చాహల్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఈ ఇద్దరు దారుణంగా విఫలమయ్యారు. 10
ఐపీఎల్ 14వ సీజన్ ఆరంభ మ్యాచ్లో బెంగళూరు 2 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్పై గెలుపొందింది. చెపాక్వేదికగా ఆడిన గత ఐదు మ్యాచ్ల్లో ఓటమి పాలైన కోహ్లీసేన
రాహుల్ ద్రవిడ్.. మైదానంలో ఎంత శాంతంగా ఉంటాడో అందరికి తెలుసు. భయంకరమైన బౌలర్లను ఎదుర్కొన్న సందర్భాల్లో కూడా అతను ఎంతో ఓర్పు, సహనం ప్రదర్శించి.. శాంతికి బ్రాండ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021కు సమయం దగ్గరపడింది. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తొలి పోరుకు సిద్ధమయ్యాయి. ఇక ఫార్మాట్
ఐపీఎల్ 2021 సీజన్ మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, ఆర్సీబీ మధ్య జరిగే ఫస్ట్ మ్యాచ్తో ఈ ధనాధన్