శ్రీశైలం పవర్ ప్లాంట్ లో సంభవించిన అగ్నిప్రమాదంలో భారీగా ప్రాణనష్టం జరిగింది. ప్లాంట్ లోపల చిక్కుకున్న 9 మందిలో .చివరకు ఆరు మృతదేహాలు లభ్యమయ్యాయని అధికారులు తెలిపారు.
భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ న్యూఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొండుతున్న విషయం తెలిసిందే. కరోనాతో పాటు మెదడుకు వెళ్లే నాళాల్లో రక్తం గడ్డకట్టడంతో సర్జరీ
శ్రీశైలం పవర్ ప్లాంట్ ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తాజా పరిస్థితిని ఎప్పటికప్పుడు అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. ఈ ఘటనపై కేసీఆర్ మాట్లాడుతూ
రహస్యంగా మూడో పెళ్లి చేసుకున్న సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ను హైదరాబాద్లోని వనస్థలిపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. సహారా ఎస్టేట్లోని గాంధార అపార్ట్మెంట్లో నివసించే
ప్రపంచంలో తొలిసారిగా ‘స్పుత్నిక్-వి’ పేరిట కరోనా వ్యాక్సిన్ ను రష్యా విడుదల చేసి సంచలనం సృష్టించింది. పూర్తిస్థాయిలో పరీక్షలు నిర్వహించకుండా ఆగమేఘాల మీద ఈ టీకాను తీసుకొచ్చిందన్న
ఆంధ్రప్రదేశ్ మాజీ అడ్వకేట్ జనరల్, సీనియర్ న్యాయవాది ఎస్.రామచంద్రరావు(73) కన్నుమూశారు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నిన్న రాత్రి గుండెపోటుతో తుదిశ్వాసవిడిచారు. గతంలో సీఎంల అవినీతిపై
శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో నిన్న రాత్రి జరిగిన అగ్నిప్రమాదంపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్రెడ్డి అనుమానాలు వ్యక్తం చేశారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జల దోపిడీకి
దేశంలో కరోనా మహోగ్రరూపం దాల్చడంతో రోజురోజుకూ భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటివరకు దేశంలో కరోనా కేసులు 29 లక్షల మార్కును దాటాయి. గత 24 గంటల్లో
శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ జలవిద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాదం జరిగింది. ఘటన జరిగిన ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ శర్మన్ పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… షార్ట్సర్య్యూట్ వలనే ప్రమాదం