telugu navyamedia

Telugu News Updates

ఫోన్ ట్యాపింగ్ పై ఏపీ హైకోర్టులో విచారణ

vimala p
ఫోన్ ట్యాపింగ్ పై ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో సీబీఐతో పాటు రిలయన్స్, వొడాఫోన్, ఎయిర్ టెల్, జియో,

శ్రీశైలం ప్రమాదంలో ఆరు మృతదేహాలు లభ్యం

vimala p
శ్రీశైలం పవర్ ప్లాంట్ లో సంభవించిన అగ్నిప్రమాదంలో భారీగా ప్రాణనష్టం జరిగింది. ప్లాంట్ లోపల చిక్కుకున్న 9 మందిలో .చివరకు ఆరు మృతదేహాలు లభ్యమయ్యాయని అధికారులు తెలిపారు.

వెంటిలేటర్‌పైనే ప్రణబ్.. ఆర్మీ ఆసుపత్రి బులిటెన్

vimala p
 భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ న్యూఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొండుతున్న విషయం తెలిసిందే. కరోనాతో పాటు మెదడుకు వెళ్లే నాళాల్లో రక్తం గడ్డకట్టడంతో సర్జరీ

శ్రీశైలం పవర్ ప్లాంట్ ప్రమాదంపై కేసీఆర్ దిగ్భ్రాంతి

vimala p
శ్రీశైలం పవర్ ప్లాంట్ ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తాజా పరిస్థితిని ఎప్పటికప్పుడు అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. ఈ ఘటనపై కేసీఆర్ మాట్లాడుతూ

రహస్యంగా మూడో పెళ్లి.. కానిస్టేబుల్ అరెస్ట్

vimala p
రహస్యంగా మూడో పెళ్లి చేసుకున్న సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్‌ ను హైదరాబాద్‌లోని వనస్థలిపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. సహారా ఎస్టేట్‌లోని గాంధార అపార్ట్‌మెంట్‌లో నివసించే

వ్యాక్సిన్‌ పై రష్యా మూడో దశ ట్రయల్స్..!

vimala p
ప్రపంచంలో తొలిసారిగా ‘స్పుత్నిక్-వి’ పేరిట కరోనా వ్యాక్సిన్ ను రష్యా విడుదల చేసి సంచలనం సృష్టించింది. పూర్తిస్థాయిలో పరీక్షలు నిర్వహించకుండా ఆగమేఘాల మీద ఈ టీకాను తీసుకొచ్చిందన్న

ఏపీ మాజీ ఏజీ రామచంద్రరావు కన్నుమూత

vimala p
ఆంధ్రప్రదేశ్‌ మాజీ అడ్వకేట్‌ జనరల్‌, సీనియర్‌ న్యాయవాది ఎస్‌.రామచంద్రరావు(73) కన్నుమూశారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నిన్న రాత్రి గుండెపోటుతో తుదిశ్వాసవిడిచారు. గతంలో సీఎంల అవినీతిపై

విద్యుత్ ప్రాజెక్టులను చంపేసే కుట్ర: రేవంత్‌రెడ్డి

vimala p
శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో నిన్న రాత్రి జరిగిన అగ్నిప్రమాదంపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి అనుమానాలు వ్యక్తం చేశారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జల దోపిడీకి

సీఎం జగన్‌ శ్రీశైలం పర్యటన రద్దు

vimala p
ఏపీ సీఎం జగన్ నేటి శ్రీశైలం పర్యటన రద్దయింది. అక్కడి జలవిద్యుత్ కేంద్రంలో నిన్న రాత్రి అగ్ని ప్రమాదం సంభవించిన నేపథ్యంలో జగన్ తన పర్యటనను రద్దు

శ్రీశైలం ప్రమాదంలో చిక్కుకున్న 9 మంది వివరాలు!

vimala p
శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలోని మొదటి యూనిట్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో పది మంది బయటకు వచ్చారు. లోపల తొమ్మిది మంది లోపల చిక్కుకున్న సంగతి తెలిసిందే.

దేశంలో కొనసాగుతున్న కోవిడ్.. కొత్త‌గా 68,898 మందికి పాజిటివ్

vimala p
దేశంలో కరోనా మహోగ్రరూపం దాల్చడంతో రోజురోజుకూ భారీ సంఖ్యలో కేసులు న‌మోద‌వుతున్నాయి. ఇప్పటివరకు దేశంలో క‌రోనా కేసులు 29 ల‌క్ష‌ల మార్కును దాటాయి. గ‌త 24 గంట‌ల్లో

షార్ట్‌సర్య్యూట్ వల్లే పవర్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం: కలెక్టర్

vimala p
శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ జలవిద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాదం జరిగింది. ఘటన జరిగిన ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ శ‌ర్మ‌న్ పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… షార్ట్‌సర్య్యూట్ వలనే ప్రమాదం