వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబునుద్దేశించి తనదైన శైలిలో విమర్శలు చేశారు. 23 సంవత్సరాల క్రితం ఇదే రోజున చంద్రబాబు, అతడి బృందం తెలుగుదేశం
వైసీపీ ఎమ్మెల్యే, సినీ నటి రోజా కొంత కాలంగా కొత్త సినిమాల్లో కనిపించట్లేదు. జబర్దస్త్ వంటి టీవీ కార్యక్రమాల్లో మాత్రం చురుకుగా పాల్గొంటూ ప్రేక్షకులకు దగ్గరవుతూనే ఉన్నారు.
ఏపీలో కరోనా వైరస్ విజృంభించడంతో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు కోవిడ్ భారీన పడ్డ సంగతి తెలిసిందే. తాజాగా మరో ఎమ్మెల్యే
ప్రయాణీకులపై ఆంక్షలు వద్దని కేంద్రం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో త్వరలో అంతరాష్ట్ర బస్సులు రోడ్డెక్కనున్నాయి. ఇప్పటికే తీవ్రంగా నష్టపోయిన ఆర్టీసీని తిరిగి పూర్తి స్థాయిలో
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత నారా లోకేశ్ మరోసారి ట్విటర్ వేధికగా విమర్శలు గుప్పించారు. మూడు రాజధానుల ఏర్పాటుకు ప్రయత్నిస్తోన్న వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు.
ట్విట్టర్ ద్వారా తన దృష్టికి వచ్చే సమస్యలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ వెంటనే స్పందిస్తారన్న విషయం తెలిసిందే. తాజాగా కొమురంభీం జిల్లా నుంచి కేటీఆర్కు ఒకరు ఓ
రాజధాని అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమం 250 రోజులకు చేరింది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఘాటుగా స్పందించారు. రైతులు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఖైరతాబాద్ గణనాధుడి దర్శనానికి భక్తులు రావద్దని కమిటీ విజ్ఞప్తి చేసినప్పటికీ తొలిరోజునే పెద్దఎత్తున ప్రజలు స్వామి దర్శనానికి వచ్చారు. ఒక్కరంటే ఒక్కరు కూడా
హర్యానాలోని గురుగ్రామ్లో గత అర్ధరాత్రి నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరికీ తీవ్ర గాయాలైనాయి. అర్ధరాత్రి సమయం కావడం ట్రాఫిక్ పెద్దగా
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం రేపు జరగనుందిఇందులో కాంగ్రెస్ అధ్యక్షుడికి సంబంధించిన చర్చ జరగనున్నట్టు సమాచారం. కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతల నుంచి రాహుల్ తప్పుకున్న తర్వాత
పాకిస్థాన్ తనకు అలవాటైన వక్ర బుద్ధిని మరోసారి ప్రదర్శించింది. పాకిస్థాన్ 88 నిషేధిత ఉగ్రవాద గ్రూపులు, వాటి నేతలపై ఆంక్షలు విధించిన నేపథ్యంలో దావుద్ ఇబ్రహీం తన