telugu navyamedia

Telugu News Updates

చంద్రబాబు అండ్ కో వెన్నుపోటు…విజయసాయి ట్వీట్

vimala p
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబునుద్దేశించి  తనదైన శైలిలో  విమర్శలు చేశారు. 23 సంవత్సరాల క్రితం ఇదే రోజున చంద్రబాబు, అతడి బృందం తెలుగుదేశం

సినిమాల్లో నటించే అంశంపై స్పందించిన రోజా

vimala p
వైసీపీ ఎమ్మెల్యే, సినీ నటి రోజా కొంత కాలంగా కొత్త సినిమాల్లో కనిపించట్లేదు. జబర్దస్త్ వంటి టీవీ కార్యక్రమాల్లో మాత్రం చురుకుగా పాల్గొంటూ ప్రేక్షకులకు దగ్గరవుతూనే ఉన్నారు.

ఏపీలో మరో ఎమ్మెల్యేకు కరోనా

vimala p
ఏపీలో కరోనా వైరస్‌ విజృంభించడంతో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు కోవిడ్ భారీన పడ్డ సంగతి తెలిసిందే. తాజాగా మరో ఎమ్మెల్యే

త్వరలో రోడ్డెక్కనున్న అంతరాష్ట్ర బస్సులు!

vimala p
ప్రయాణీకులపై ఆంక్షలు వద్దని కేంద్రం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో త్వరలో అంతరాష్ట్ర బస్సులు రోడ్డెక్కనున్నాయి. ఇప్పటికే తీవ్రంగా నష్టపోయిన ఆర్టీసీని తిరిగి పూర్తి స్థాయిలో

జగన్‌ మూడు ముక్కలాట ఒక వికృత క్రీడ: నారా లోకేశ్

vimala p
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత నారా లోకేశ్ మరోసారి ట్విటర్ వేధికగా విమర్శలు గుప్పించారు. మూడు రాజధానుల ఏర్పాటుకు ప్రయత్నిస్తోన్న వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు.

అనాథలైన అక్కాచెల్లెళ్లు అంటూ ట్వీట్.. బాగోగులు చూసుకుంటామని కేటీఆర్‌ హామీ!

vimala p
ట్విట్టర్‌ ద్వారా తన దృష్టికి వచ్చే సమస్యలపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ వెంటనే స్పందిస్తారన్న విషయం తెలిసిందే. తాజాగా కొమురంభీం జిల్లా నుంచి కేటీఆర్‌కు ఒకరు ఓ

తప్పుడు కేసులు పెట్టి జైళ్లకు పంపారు: చంద్రబాబు

vimala p
రాజధాని అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమం 250 రోజులకు చేరింది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఘాటుగా స్పందించారు. రైతులు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం

విజ్ఞప్తి చేసినా వినని భక్తులు.. ఖైరతాబాద్ కమిటీ ఇబ్బందులు

vimala p
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఖైరతాబాద్ గణనాధుడి దర్శనానికి భక్తులు రావద్దని కమిటీ విజ్ఞప్తి చేసినప్పటికీ తొలిరోజునే పెద్దఎత్తున ప్రజలు స్వామి దర్శనానికి వచ్చారు. ఒక్కరంటే ఒక్కరు కూడా

అర్ధరాత్రి కుప్ప కూలిన ఫ్లై ఓవర్..ఇద్దరికి గాయాలు

vimala p
హర్యానాలోని గురుగ్రామ్‌లో గత అర్ధరాత్రి నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరికీ తీవ్ర గాయాలైనాయి. అర్ధరాత్రి సమయం కావడం ట్రాఫిక్ పెద్దగా

రేపు సీడబ్ల్యూసీ కీలక భేటీ..అధ్యక్షుడి విషయంలో క్లారిటీ!

vimala p
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం రేపు జరగనుందిఇందులో కాంగ్రెస్ అధ్యక్షుడికి సంబంధించిన చర్చ జరగనున్నట్టు సమాచారం. కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతల నుంచి రాహుల్ తప్పుకున్న తర్వాత

తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా.. కొత్తగా 2,384 మందికి పాజిటివ్

vimala p
తెలంగాణలో కరోనా వైరస్ విజృంభించడంతో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా భారీగా పెరుగుతోంది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం

దావూద్ తమ దేశంలోనే ఉన్నాడు: ఎట్టకేలకు ఒప్పుకున్న పాక్

vimala p
పాకిస్థాన్ తనకు అలవాటైన వక్ర బుద్ధిని మరోసారి ప్రదర్శించింది. పాకిస్థాన్‌ 88 నిషేధిత ఉగ్రవాద గ్రూపులు, వాటి నేతలపై ఆంక్షలు విధించిన నేపథ్యంలో దావుద్‌ ఇబ్రహీం తన