telugu navyamedia

Telugu News Updates

పెన్షనర్లకు కేంద్రం గుడ్ న్యూస్.. లైఫ్‌ సర్టిఫికెట్‌ గడువు పొడగింపు

vimala p
దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పెన్షన్‌ దారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నవంబర్‌ చివరిలోగా సమర్పించాల్సిన లైఫ్‌ సర్టిఫికెట్‌ గడువును ఈ ఏడాది చివరి

ఈ నెల 20 నుంచి రోడ్డెక్కనున్న సిటీ బస్సులు!

vimala p
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా మే 21 నుంచే బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి. అయితే విజయవాడ, విశాఖపట్టణంలో సిటీ బస్సులు ప్రారంభం కాలేదు. ఇక ఈ బస్సు సర్వీసులను ఈ

తెలుగు రాష్ట్రాలకు కొత్త కాంగ్రెస్‌ ఇన్‌చార్జిలు

vimala p
ఎన్నికల్లో వరస ఓటములతో అల్లాడిపోతున్న కాంగ్రెస్ పార్టీని తిరిగి గాడిలో పెట్టేందుకు అధినేత్రి సోనియా గాంధీ నడుం బిగించారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీతోపాటు కీలకమైన సంస్థాగత పదవుల్లోనూ

దేశంలో కొనసాగుతున్న కోవిడ్.. కొత్తగా 97,570 మందికి పాజిటివ్

vimala p
దేశంలో క‌రోనా వైరస్ విజృంభించడంతో రోజురోజుకూ భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో

కాకినాడలో లీకైన విషవాయువు.. భయంతో స్థానికుల పరుగులు

vimala p
కాకినాడలోని ఆటోనగర్ శివారులో విషవాయువు లీకై తీవ్ర దుర్గంధం వెలువడడంతో ఆ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వాయువు వాసనతో ఇబ్బందిపడ్డ స్థానికులు అక్కడి నుంచి పరుగులు

పట్టలేక్కిన ప్రత్యేక రైళ్లు..హెల్త్ ప్రొటోకాల్స్ తప్పనిసరి!

vimala p
అన్‌లాక్ 4 మార్గదర్శకాల్లో భాగంగా కేంద్రం ప్రకటించిన 80 ప్రత్యేక రైళ్లకు నిన్నటి నుంచి రిజర్వేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. దీంతో సుదీర్ఘ విరామం తర్వాత దేశంలో రైళ్లు

తెలంగాణ‌లో 1,54,880కు చేరిన కోవిడ్ కేసులు!

vimala p
తెలంగాణ‌లో క‌రోనా వైరస్ ఉగ్రరూపం దాల్చడంతో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్ర‌కారం…

దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్‌ను దెబ్బకొట్టాలి: ఉత్తమ్

vimala p
మెదక్ జిల్లా దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక త్వరలో జరగనున్న నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో నిన్న పార్టీ శ్రేణులతో సమావేశం

కేంద్రం 1400 వెంటిలేటర్లు ఇస్తే 500 కూడా ఉపయోగించలేదు: కిషన్‌రెడ్డి

vimala p
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి విమర్శనాస్త్రలు సంధించారు. నిన్న ఢిల్లీలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి కేంద్రం 1400 వెంటిలేటర్లు కేటాయిస్తే

దుబ్బాక ఉపఎన్నికలో టీఆర్ఎస్ ఓటమి ఖాయం: ఉత్తమ్

vimala p
మెదక్ జిల్లాలోని దుబ్బాక నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నిక చారిత్రాత్మకమైనదని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ

ఏపీలో కొనసాగుతున్న కోవిడ్..కొత్తగా 9999 మందికి పాజిటివ్

vimala p
ఏపీలో కరోనా వైరస్ విజృంభించడంతో రోజురోజుకూ భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. .గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 77 మంది కరోనా ధాటికి బలయ్యారు. కొత్తగా 9,999

చంద్రబాబుపై ఆరోపణలు చేయడం దారుణం: కనకమేడల

vimala p
అంతర్వేది ఆలయ ప్రాంగణంలో రథానికి నిప్పుపెట్టిన ఘటనపై టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ స్పందించారు. చంద్రబాబునాయుడు రథం తగులబెట్టాడని చెబుతూ హిందువుల మనోభావాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు.చంద్రబాబుపై