ఏపీలో కరోనా వైరస్ విజృంభించడంతో రోజురోజుకూ భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. .గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 77 మంది కరోనా ధాటికి బలయ్యారు. కొత్తగా 9,999 మందికి కరోనా నిర్ధారణ అయింది.
రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 4,779కి పెరగ్గా, మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 5,47,686కి చేరింది. తాజాగా 11,069 మందికి కరోనా నయం అయిందని ఈ సాయంత్రం విడుదలైన ఆరోగ్యమంత్రిత్వ శాఖ హెల్త్ బులెటిన్ లో వివరించారు. ఇప్పటివరకు 4,46,716 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
హరీశ్ అమెరికా వెళ్లడం వెనుక ఆంతర్యం ఏంటి? : బీజేపీ నేత లక్ష్మణ్