ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు మొత్తం పంచాయతీ ఎన్నికల చుట్టే తిరుగుతున్నాయి. ఎన్నికల కమిషన్ ఇటీవలే కొందరు అధికారులపై వేటు వేసింది. ఎస్ఈసి లో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులను
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికల పై రచ్చ కొనసాగుతుంది. అయితే ఇన్ని రోజులు ఏపీలో లోకల్ వార్ కాస్తా… ప్రభుత్వం వర్సెస్ ఈసీగా మారిపోయింది… ఎన్ని
ఏపీ పంచాయతీ ఎన్నికలకు తొలి విడత నోటిఫికేషన్ విడుదలైంది. విజయనగరం, ప్రకాశం జిల్లాలకు తొలి విడత ఎన్నికలు లేవని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ వెల్లడించారు. రెవెన్యూ డివిజన్
ఎన్నికల నిర్వహణపై మనసు మార్చుకోవాల్సింది ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్కుమార్ను కలిసి కోరేందుకు పంచాయతీ రాజ్ అధికారులు సిద్ధం అవుతోన్న సమయంలో.. మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు నిమ్మగడ్డ…
స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారం ఏపీలో మరింత హాట్టాపిక్గా మారిపోయింది. తాజాగా… స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహరంలో జగన్ ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు షాకిచ్చింది. పంచాయతీ ఎన్నికల
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాజకీయ వివాదాలు ముదురుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఎలక్షన్ కమిషన్ లేఖ రాశారు.
తాజాగా తెలంగాణలో జీహెచ్ఎంసి ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అయితే డిసెంబర్ 4వ తేదీన ఈ ఎన్నికల కౌంటింగ్ జరిగింది. అయితే, ఏ పార్టీకి సరైన మెజారిటీ రాకపోవడంతో