హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ కు చెందిన వెంకటమ్మ అనే మహిళను కిరతంగా హత్య చేసిన కేసులో ఈ సైకోను అదుపులోకి తీసుకున్నారు రాచకొండ పోలీసులు.. వెంకటమ్మను దారుణంగా హత్యచేసి..
లాక్డౌన్ సమయంలో వలస కార్మికులను అక్కున చేర్చుకొన్న బాలీవుడ్ నటుడు సోనుసూద్. కరోనావైరస్ విజృంభిస్తున్న సమయంలో సోనుసూద్ ఎంతో మందికి అండగా నిలిచారు. సోనుసూద్ సేవలకు గుర్తుగా
జో బైడెన్ గెలుపును దృవీకరించేందుకు యూఎస్ కాంగ్రెస్ ఈరోజు సమావేశం అయ్యింది. ఈ సమావేశం జరుగుతుండగానే ట్రంప్ మద్దతుదారులు బైడెన్ ఎన్నికను వ్యతిరేకిస్తూ అమెరికన్ క్యాపిటల్ భవనం వద్ద ఆందోళన
ఉప్పల్ పీఎస్ పరిధిలో కార్పొరేటర్ దౌర్జన్యానికి దిగాడు. 7వ డివిజన్ చిలకనగర్ లో నూతనంగా ఎన్నికైన టిఆర్ఎస్ కార్పొరేటర్ బన్నాల గీత భర్త బన్నాల ప్రవీణ్ దౌర్జన్యం
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు భారత్ బంద్కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ బంద్కు టీఆర్ఎస్ కూడా మద్దతు పలికింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసుల హై
హైదరాబాద్ నగరంలో, తెలంగాణ రాష్ట్రంలో ఘర్షణలు సృష్టించి మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి కుట్ర పన్నుతున్నారని, వారి పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పోలీసు
ఆంధ్రప్రదేశ్, విశాఖ ఏజెన్సీలో భారీగా గంజాయి పట్టుబడింది. రెండు చోట్ల 2వేల 800 కేజీల గంజాయి పట్టుకున్నారు పోలీసులు..పాడేరు సినిమా హాలు సెంటర్ వద్ద తౌడు లోడు
తెలంగాణ, ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామానికి చెందిన మొండి అశోక్ అనే యువకుడిని వేంసూరు ఎస్సై సాయి కుమార్ చితకబాదడంటూ మనస్థాపానికి గురై నిన్న
తెలంగాణ నిజామాబాద్ ప్లాస్టిక్ పైపుల కంపెనీ మార్కెటింగ్ ఆఫీసర్ నారాయణ హత్య కేసులో షాకింగ్ నిజాలు బయట పడుతున్నాయి. నారాయణ హత్య కేసు క్రైమ్ కధా చిత్రాన్ని
దుండిగల్ పియస్ పరిధిలో తల్లి (21), కుమారుడు(2) ల అదృశ్యం కలకలం సృష్టిస్తుంది. గండిమైసమ్మ చౌరస్త వద్ద నివాసముండే తన భార్య అంజని(21) కుమారుడు సహార(2) లు