ఏపీలో మరో టీడీపీ నాయకుడు హత్యకు గురయ్యాడు. గుంటూరు జిల్లా దాచేపల్లిలో టీడీపీ సీనియర్ లీడర్ పురంశెట్టి అంకులును ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. దాచేపల్లి దగ్గర
దీపావళి పర్వదినాన భాగ్యనగరంలో దారుణం చోటుచేసుకుంది. హైదరాబాద్లోని నారాయణగూడ మెట్రోస్టేషన్ కింద గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. దీంతో అక్కడ ఉన్న స్థానికులు భయాందోళనకు
అమెరికాలో మరో దారుణం చోటు చేసుకుంది. అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో హైదరాబాద్కు 37 ఏళ్ల మొహమ్మద్ ఆరిఫ్ మోయినిద్దిన్ హత్యకు గురయ్యాడు. ఇంటి వద్దే అతన్ని కత్తితో
హర్యానాలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువతిని నడిరోడ్డుపై పట్టపగలు కాల్చి చంపిన సంఘటన సంచలనం సృష్టిస్తోంది. వివరాల్లోకి వెళితే..హర్యానాలోని ఫరీదాబాద్ సమీపంలో కాలేజీ నుంచి బయటకు
జార్ఖండ్లో దారుణం చోటుచేసుకుంది. జార్ఖండ్ ముక్తిమోర్చా(జేఎంఎం) సీనియర్ నేత శంకర్ రావణి, ఆయన భార్య బాలికాదేవి దారుణ హత్యకు గురయ్యారు. ధన్బాద్ జిల్లాలోని బౌరా ప్రాంతంలో శనివారం
రాజస్థాన్లో భూకబ్జాదారుల చేతిలో పూజారి హత్యకు గురైన కేసులో విచారణ వేగవంతమైంది. ఈ ఘటనలో మొత్తం ఐదుగురు ప్రమేయమున్నట్లు గుర్తించిన పోలీసులు.. ప్రధాన నిందితుడు కైలాశ్ మీనాను
విజయవాడ శివారులో ఒక్కసారిగా కాల్పులు కలకలం రేపాయి. ఓ యువకుడిని అర్ధరాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా కాల్చిచంపారు. మృతుడిని విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో