దీపావళి పర్వదినాన భాగ్యనగరంలో దారుణం చోటుచేసుకుంది. హైదరాబాద్లోని నారాయణగూడ మెట్రోస్టేషన్ కింద గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. దీంతో అక్కడ ఉన్న స్థానికులు భయాందోళనకు
హైదరాబాద్కు పశ్చిమంగా 50 కిలోమీటర్ల దూరంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. రాగల 12 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా వాయుగుండం బలహీన పడనుందని వాతావరణశాఖ తెలిపింది. ఇవాళ