ప్రముఖ మలయాళ నటుడు శ్రీజిత్ రవిని పోలీసులు అరెస్ట్ చేశారు. పాలక్కాడ్ లో ఇద్దరు విద్యార్థినుల ఎదుట శ్రీజిత్ రవి తన ప్రైవేట్ పార్ట్స్ ను ప్రదర్శించాడన్న
అక్కినేని నాగచైతన్య హీరోగా.. రాశీ ఖన్నా, మాళవికా నాయర్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘థ్యాంక్యూ’. దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ సినిమాకు విక్రమ్ కె. కుమార్
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో ‘గాడ్ ఫాదర్’ అనే సినిమాలో నటిస్తున్నారు. మలయాళ ‘లూసిఫర్’కి రీమేక్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో కండలవీరుడు
సీనియర్ నటుడు నరేశ్ పెళ్లి వార్త మరోసారి వార్తల్లో నిలిచింది. తెలుగు, కన్నడ ప్రేక్షకులకు సుపరిచితమైన నటి పవిత్రా లోకేశ్ ను నరేశ్ నాలుగో వివాహం చేసుకోబోతున్నారంటూ
సీనియర్ నటి పవిత్ర లోకేష్ కర్ణాటక మైసూర్లోని సైబర్క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. తన పేరుతో కొందరు సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలు తెరిచారని, అంతటితో ఆగకుండా తన
గోపీచంద్ హీరోగా, రాశిఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం పక్కా కమర్షియల్. మారుతి దర్శకత్వంలో రూపొందిన చిత్రం జులై 1న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో
హీరో అల్లరినరేశ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’. ఈ సినిమాలో ఆనంది హీరోయిన్గా నటిస్తుంది. ఈ రోజు నరేశ్ పుట్టినరోజును సందర్భం గా, అతని
తెలంగాణ టీఆర్ ఎస్ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో ప్రముఖ సింగర్ సునీత గ్రీన్ ఇండియా చాలెంజ్లో పాల్గొన్నారు.