తెలంగాణలోని అడవులు, ప్రకృతి అందాల చిత్రాలతో కూడిన ‘వృక్షవేదం’ పుస్తకాన్ని ఎమ్మెల్సీ కవితకు రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ అందచేశారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా
భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 16వ వర్ధంతి సందర్భంగా నెక్లెస్రోడ్డులోని పీవీ జ్ఞానభూమిలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివాళులర్పించారు. ఆమెతో పాటు పీవీ కుమార్తె
సీఎం కేసీఆర్ గారిని అమితంగా అభిమానిస్తూ, తన ఇంటి పేరునే కేసీఆర్ గా మార్చుకున్న టీఆర్ఎస్ కార్యకర్త కుటుంబ సభ్యురాలి పెళ్లికి హాజరయ్యారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.
ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న జీహెచ్ఎంసీ ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలను తలపిస్తోంది. ఈ ఎన్నికలకు ఏకంగా కేంద్రమంత్రులు, సీఎంలు, మాజీలనే బీజేపీ పార్టీ రంగంలోకి దించింది. బీజేపీని ఎదుర్కొనేందుకు
గ్రేటర్ ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. దీంతో అధికార, విపక్షాలు గెలుపే లక్ష్యంగా ప్రచారాలకు సిద్ధం అవుతున్నాయి. అధికార పార్టీని ఢీ కొట్టేందుకు విపక్షాలు గట్టిగానే ప్రయత్నాలు
అన్ని దానాల్లో కంటే అన్నదానం మిన్న అనే మాటకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆకలితో ఉన్నవాడికి పట్టెడంత అన్నం పెడుతూ, లక్షలాది మంది అన్నార్తుల
తెలంగాణ ఆడ పడుచులు అందరికీ సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఈ మేరకు ప్రత్యేక వీడియో సందేశం విడుదల చేసింది ఎమ్మెల్సి
నిజామాబాద్ లో వైద్యం పేరుతో లైంగికదాడికి పాల్పడ్డ దొంగ బాబాపై ఎమ్మెల్సీ కవిత సీరియస్ అయ్యారు. లైంగికదాడికి పాల్పడ్డ దొంగ బాబాను కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్సీ కవిత
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వచ్చే ఐదు రోజుల పాటు హోం ఐసోలేషన్ లో ఉండనున్నారు. సోమవారం ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కవితని కలిసిన జగిత్యాల ఎమ్మెల్యే