telugu navyamedia

Lockdown

14 రోజులు లాక్ డౌన్ : ప్రభుత్వం కీలక నిర్ణయం

Vasishta Reddy
ఇండియాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి.. కేసులు  పెరుగుతున్న  నేపథ్యంలో ప్రధాన మంత్రి మోడి నేతృత్వంలో

మ‌రోసారి లాక్‌డౌన్ పొడిగించిన దేశ రాజధాని…

Vasishta Reddy
కరోనా కేసులు ఇంకా పెరుతుండటంతో ఢిల్లీలో మ‌రోసారి లాక్‌డౌన్ పొడిగించారు.. ఇప్ప‌టికే రెండో విడ‌త‌ల‌గా లాక్‌డౌన్ విధించినా.. కోవిడ్ కంట్రోల్ కావ‌డం లేదు.. దీంతో.. మ‌రో వారం

తెలంగాణ‌లో నో లాక్‌డౌన్ అని చెప్పిన ఈట‌ల…

Vasishta Reddy
తెలంగాణలో లాక్ డౌన్ పై వస్తున్న వార్తలపై తెలంగాణ రాష్ర్ట వైద్యారోగ్య శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ‌లో లాక్‌డౌన్ పెట్టే ఆలోచ‌న లేద‌ని

ఉత్తర ప్రదేశ్ లో లాక్ డౌన్…

Vasishta Reddy
దేశంలో కరోనా కేసులు వేగంగా విజృంభిస్తున్నాయి. రోజుకు 10 వేలకు పైగా కేసులు పెరుగుతున్నాయి. ఈ మహమ్మారి ధాటికి ప్రజలు విలవిలలాడిపోతున్నారు.  మహారాష్ట్ర తరువాత నార్త్ ఇండియాలో కరోనా కేసులు

కర్ణాటకలో రెండువారాల లాక్ డౌన్…

Vasishta Reddy
దేశ వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదవుతుండటంతో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి 14 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్

ఢిల్లీలో మరోవారం లాక్‌డౌన్ పొడిగింపు

Vasishta Reddy
చైనాలో పుట్టిన కరోనా వైరస్ ఇండియాను అతలాకుతలం చేస్తోంది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో కరోనా ఉధృతి ఏ మాత్రం తగ్గడం లేదు. రోజు రోజుకు కరోనా

కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఎంత నష్టం అంటే…?

Vasishta Reddy
కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ లో దారుణంగా విజృంభిస్తోంది.  రోజూ లక్షలాది కేసులు నమోదవుతున్నాయి.  కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతుండటంతో చాలా రాష్ట్రాల్లో పాక్షిక, వీకెండ్ లాక్

లాక్‌ డౌన్‌ పై కీల‌క వ్యాఖ్య‌లు చేసిన మోడీ…

Vasishta Reddy
లాక్‌ డౌన్‌ పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు ప్ర‌ధాని మోడీ. కాసేప్పటి క్రితం మోడీ మాట్లాడుతూ.. దేశంలోనే ఇప్పుడు లాక్‌డౌన్ విధించాల్సిన ప‌రిస్థితులు లేవ‌న్నారు. లాక్‌డౌన్‌పై కీల‌క

అక్కడ లాక్‌డౌన్ అవసరం లేదు అని చెప్పిన సుప్రీం…

Vasishta Reddy
రాష్ట్రంలో క‌రోనా ప‌రిస్థితుల దృష్ట్యా ప‌లు ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధించాలంటూ ఉత్త‌ర‌ప్రదేశ్ స‌ర్కార్‌కు ఆదేశాలు జారీ చేసింది అల‌హాబాద్ హైకోర్టు.. ప్రయాగ్‌రాజ్, లక్నో, వారణాసి, కాన్పూర్ నగర్,

సంపూర్ణ లాక్ డౌన్ విధించాల్సిందే అంటున్న మహారాష్ట్ర సీఎం…

Vasishta Reddy
భారత్ లో సగానికి పైగా కరోనా కేసులు మహారాష్ట్రలో నమోదు అవుతున్నాయి. కరోనా ఫస్ట్ వేవ్‌లో నమోదైన పాజిటివ్ కేసుల రికార్డును.. సెకండ్ వేవ్ ఎప్పుడో దాటేసింది..

ఏపీ : ఆ మండలంలో వారం రోజులపాటు లాక్ డౌన్…

Vasishta Reddy
ప్రస్తుతం మన దేశంతో పాటుగా రెండు తెలుగు రాష్ట్రాలలో కారోబా కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. అయితే కేసులు భారీగా నమోదవుతుండటంతో ప్రజలు ఆందోళనలు చెందుతున్నారు.  ముఖ్యంగా గుంటూరు జిల్లాలో

సొంత రాష్ట్రాలకు తిరుగు పయనం అవుతున్న వలస కార్మికులు…

Vasishta Reddy
ఢిల్లీలో, ఆనంద్ విహార్ బస్ టెర్మినల్ నుండి చాలా మంది వలస కార్మికులు తమ సొంత రాష్ట్రాలకు బయలుదేరుతున్నారు. మరొక లాక్ డౌన్ భయంతో వారు తమ