తెలంగాణ కాంగ్రెస్లో గత కొద్ది రోజులుగా నల్లగొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం హాట్ టాపిక్ మారింది. గత కొన్నిరోజులుగా ఆయన కాంగ్రెస్కు
కాంగ్రెస్లో అసలైన ఉద్యమకారులు లేరని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి.. సొంతపార్టీపై చురకలంటించారు. తనది నిజమైన
ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డిది కాంగ్రెస్ కుటుంబమని కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క అన్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డిరాజగోపాల్ రెడ్డితో సమావేశమనంతరం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. రాజగోపాల్
టీఆర్ఎస్ను దెబ్బకొట్టే పార్టీ బీజేపీకి మాత్రమే అని ఎమ్మెల్యే, మాజీమంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి బీజేపీలో చేరతారనుకుంటున్నానని అభిప్రాయం వ్యక్తం చేశారు. సోమవారం దేవరకద్ర
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్తగా పదమూడు కొత్త మండలాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో కొత్త జిల్లాలను ఏర్పాటు
కాంగ్రెస్ పై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్టీ మార్పుపై త్వరలో స్పష్టత ఇస్తానని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ నుండి తెలంగాణలో గెలిచిన ఎమ్మెల్యేలు వరుసగా.. టీఆర్ఎస్ పార్టీలోకి క్యూ కట్టారు.. ఇది పార్టీపై తీవ్ర ప్రభావాన్నే చూపింది.. మరోవైపు.. ఈ ఎన్నికల ఫలితాలు