ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సోమవారం
ఏపీలో వరుస ఎన్నిక్లను జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మధ్యే ముగిసిన మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన అన్ని ఫలితాలు వచ్చిన తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక
ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. వైసీపీ ఫ్యాన్ గాలికి టీడీపీ సైకిల్ చతికిలపడింది. హిందూపురంలో బాలయ్య, విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లలో చంద్రబాబు,
ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఎడ్ల బండ్లలో తరలించే ఇసుకకూ డబ్బులు వసూలు చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేశాయి. జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు తనపై తప్పుడు
ఏపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి హల్చల్ చేశారు. సోషల్ మీడియాలో తనకు వ్యతిరేకంగా వార్తలు వచ్చాయని కేతిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు వ్యతిరేకంగా జేసి వర్గమే సోషల్ మీడియాలో వార్తలు ప్రసారం చేస్తోందని అయన మండిపడ్డారు. ఆగ్రహంతో జేసీ ప్రభాకర్