ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సోమవారం
ఏపీలో వరుస ఎన్నిక్లను జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మధ్యే ముగిసిన మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన అన్ని ఫలితాలు వచ్చిన తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక
ఏపీలో రోజురోజుకు జేసీ, పెద్దారెడ్డిల మధ్య పోరు ముదురుతుంది. పెద్దారెడ్డి, అతని అనుచరులు జేసీ ఇంటికి వచ్చి ఇంట్లోని ఇద్దరు యువకులపై దాడులు చేయడంతో వివాదం మొదలైంది. ఇరు
ఏపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి హల్చల్ చేశారు. సోషల్ మీడియాలో తనకు వ్యతిరేకంగా వార్తలు వచ్చాయని కేతిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు వ్యతిరేకంగా జేసి వర్గమే సోషల్ మీడియాలో వార్తలు ప్రసారం చేస్తోందని అయన మండిపడ్డారు. ఆగ్రహంతో జేసీ ప్రభాకర్