బలమైన నాయకులంతా భయపడి ఏసీల్లో కూర్చున్నారు…టీడీపీ ఓటమిపై జేసీ కామెంట్ !
ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. వైసీపీ ఫ్యాన్ గాలికి టీడీపీ సైకిల్ చతికిలపడింది. హిందూపురంలో బాలయ్య, విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లలో చంద్రబాబు,