ఐపీఎల్ 2018లో బీసీసీఐ తొలిసారిగా మిడ్-సీజన్ ట్రాన్స్ఫర్ విండోను ప్రవేశపెట్టింది. ఒక్కో జట్టు ఏడు మ్యాచ్లు ఆడిన తర్వాత ఈ బదిలీ నిబంధనలు అమల్లోకి వస్తుంది. ఐపీఎల్
ఈరోజు ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఇందులో టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ కోహ్లీ బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే ఈ
కోల్కత నైట్ రైడర్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది ఢిల్లీ. దాంతో మొదట బ్యాటింగ్ కు వచ్చిన కోల్కత