మాజీ ఛాంపియన్ సన్రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్-2020లో లీగ్ దశను విజయవంతంగా అధిగమించింది. ప్లే ఆఫ్స్కు చేరే నాలుగో జట్టుగా నిలిచే ప్రయత్నంలో చెలరేగిన జట్టు ఆడుతూ పాడుతూ
పూర్తి స్థాయి ఫిట్నెస్ సాధిస్తేనే ఆస్ట్రేలియా పర్యటనకు రోహిత్ శర్మ వెళ్తాడని బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ స్పష్టం చేశాడు. కరోనా బ్రేక్ తర్వాత టీమిండియా ఆడే
2016లో టైటిల్ గెలుపొందిన సన్రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్లోనూ అలాంటి ఫలితాలే సాధిస్తుందని ఆ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఆశాభావం వ్యక్తం చేశాడు. అప్పుడు చివరి
ఐపీఎల్ 2020 లో ఈ రోజు ఢిల్లీ క్యాపిటల్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య అబుదాబి వేదికగా మ్యాచ్ జరుగుతుంది. ఇందులో టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్ ఎంచుకోవడంతో ఆర్సీబీ
ఐపీఎల్ 2020 లో ఈరోజు చాలా ముఖ్యమైన మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య అబుదాబి వేదికగా జరుగుతుంది. ఇందులో టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్ ఎంచుకోవడంతో