ఆస్ట్రేలియాతో గబ్బా టెస్ట్లో కుర్రాళ్లతో కూడిన భారత్ అసాధారణ పోరాట పటిమతో అనూహ్య విజయం సాధించి బోర్డర్-గావస్కర్ ట్రోఫిని కైవసం చేసుకున్నప్పుడు యావత్ దేశం ఎంతో గర్వించింది.
వచ్చే ఏడాది ప్రారంభంలో ఇంగ్లండ్ భారత పర్యటన సందర్భంగా జరగనున్న డే-నైట్ పింక్ బాల్ టెస్టుకు అహ్మదాబాద్ ఆతిథ్యం ఇస్తుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తెలిపాడు.