అమెరికాలో మరో దారుణం చోటు చేసుకుంది. అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో హైదరాబాద్కు 37 ఏళ్ల మొహమ్మద్ ఆరిఫ్ మోయినిద్దిన్ హత్యకు గురయ్యాడు. ఇంటి వద్దే అతన్ని కత్తితో
వరద బాధితులకు ఇచ్చే పరిహారం పై సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. పదివేల రూపాయల ఆర్ధికసాయాన్ని అనర్హులకు ఇచ్చారని ఫైర్ అయ్యారు రాజాసింగ్. జీహెచ్ఎంసీ
కరోనా నిబంధనల్లో సడలింపులు ఇచ్చినప్పటికీ కూడా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు నడవడం లేదు. ఇప్పటికే ఇరు రాష్ట్రాలకు చెందిన అధికారులు అనేకసార్లు చర్చలు
నటుడు సోనూసూద్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. కష్టం ఎక్కడ ఉంటే సోనూసూద్ అక్కడే కనిపిస్తున్నాడు. తాజాగా సోనూసూద్ మరోసారి తన ఉదారత చాటుకున్నాడు. గుండె
హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయం ముందు ఓ వ్యక్తి ఆత్మహత్య ప్రయత్నం కలకలం రేపింది. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తమ్మలానిగూడెంకు చెందిన శ్రీనివాస్…బండి సంజయ్ ను
హైదరాబాద్ నగరంలో కురిసిన భారీ వర్షాలకు ప్రభావితమైన వరద బాధితులకు ప్రభుత్వం అందిస్తున్న పదివేల రూపాయల తక్షణ ఆర్థిక సహాయం అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తామని పురపాలక
తెలంగాణలో రోజు రోజుకు మిస్సింగ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా హైదరాబాద్ శివారులో అన్నాచెల్లెళ్లు అదృశ్యమయ్యారు. హయత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని కుంట్లూరులో ఈ ఘటన చోటుచేసుకుంది.
హైదరాబాద్ లో మరో మిస్సింగ్ కేసు నమోదైంది. కూకట్పల్లిలో తల్లి, ఇద్దరు పిల్లలు కనిపించకుండా పోయారు. రెండు రోజులు గడుస్తున్న జాడ లేని ముగ్గురు ఆచూకీ..దీంతో భర్త,
హైదరాబాద్ లో మరో భారీ పేలుడు సంభవించింది. సికింద్రాబాద్ లోని ఓ కెమికల్స్ డబ్బా పేలింది. మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ పేలుడు సంభవించింది. రైల్వేస్టేషన్
తెలంగాణలో భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకోవడానికి ప్రముఖులంతా ముందుకు రావాలన్న సీఎం కేసీఆర్ పిలుపుతో… చాలా మంది స్పందిస్తున్నారు. కోట్ల రూపాయల విరాళం