పసిడి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. గత ఐదు రోజులుగా బంగారం ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. దీపావళి పండుగ అయిపోగానే బంగారం ధరలు దిగివస్తున్నాయి. దీపావళి కంటే ముందు
పసిడి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. గత ఐదు రోజులుగా బంగారం ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. దీపావళి పండుగ అయిపోగానే బంగారం ధరలు దిగివస్తున్నాయి. దీపావళి కంటే ముందు
క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ చిత్రాలను ఎక్కువగా ఇష్టపడి చేస్తుంటాడు అడవి శేష . ఈ తరహా సినిమాలకు అడవిశేష్ కేరాఫ్ అడ్రస్గా మారుతున్నాడు. క్షణం, గూఢాచారి వంటి
దీపావళి పండుగ అయిపోగానే బంగారం ధరలు దిగివస్తున్నాయి. దీపావళి కంటే ముందు బంగారం, వెండి ధరలకు రెక్కలు వచ్చాయి. కరోనా వైరస్ విజృంభించిన తర్వాత బంగారం ధరలు
గ్రేటర్ ఎన్నికలపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ నాయకత్వంలో, కేటీఆర్ మార్గనిర్దేశనంలో గాంధీ నగర్ లో అభివృద్ధి చేశారని పేర్కొన్నారు. 65 వేల
బంగారం ధరలు గత నాలుగు రోజులుగా పెరుగుతూ వస్తున్నాయి. దీపావళి, పెళ్లిళ్లు ఉండటంతో బంగారం, వెండి ధరలకు రెక్కలు వచ్చాయి. కరోనా వైరస్ విజృంభించిన తర్వాత బంగారం
డిసెంబర్ 1న జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… పెట్టుబడుల
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు నగారా మోగింది. మంగళవారం రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. మంగళవారం హైదరాబాద్లోని మసబ్ ట్యాంక్లో 10.30 గంటలకు
భాగ్యనగరంలో మరోసారి డ్రగ్ కలకలం రేపింది. ఎన్నిసార్లు దాడులు జరిగినా గుట్టు చప్పుడు కాకుండా అక్రమార్కులు డ్రగ్స్ విక్రయిస్తూనే ఉన్నారు.తాజాగా అంతర్ రాష్ట్ర డ్రగ్స్ ముఠా గుట్టురట్టు
గ్రేటర్ ఎన్నికల్లోనూ దుబ్బాక ఫలితం వస్తుందని బీజేపీ ఎమ్మెల్యే రఘనందన్రావు తెలిపారు. తెలంగాణ జర్నలిస్టు యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీట్ ద ప్రెస్లో రఘనందన్ రావు
ఇటీవల జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో అనూహ్యంగా విజయం సాధించిన బీజేపీ… త్వరలో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ సత్తా చాటేందుకు ప్రణాళికలు వేస్తోంది.