జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వివాహిత సెల్ఫీ వీడియో ఆన్చేసి సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జార్ఖండ్కు చెందిన ఓంప్రకాశ్, కబిత
హుజూరాబాద్లో ప్రజాదివేన యాత్రలో మంత్రి ఈటల రాజేందర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడంతో మెరుగైన వైద్యం కోసం ఈటలను హైదరాబాద్ కు తరలించాలని డాక్టర్స్
హైదరాబాద్ వనస్థలిపురంలో దారుణం చోటు చేసుకుంది. భార్యను హత్య చేసి కరోనా తో మృతి చెందినట్టు చిత్రీకరించాడు భర్త.. ఎవరికి అనుమానం రాకూడదనే నేపథ్యంలో భార్య మృత
బంగారం ప్రపంచంలోనే అత్యంత విలువైన వస్తువు. బంగారానికి ఉన్న డిమాండ్ మరేదానికి లేదు. ఎందుకంటే మనదేశంలో మహిళలు ఎక్కువగా బంగారం కొనడానికే ఇష్టపడతారు. కానీ మన దేశంలో
ఇండియాలో పెట్రోలు, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. ఈ ఏడాది మొదటి నుంచే విపరీతంగా పెట్రోలు ధరలు పెరుగుతున్నాయి. అయితే తాజాగా దేశవ్యాప్తంగా మరోసారి డీజిల్, పెట్రోలు ధరలు
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) పరిధిలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది విధుల నిర్వహణలో నిర్లక్ష్యాన్ని, బాధ్యతా రాహిత్యాన్ని ఏమాత్రం ఉపేక్షించ రాదని అధికారులను పురపాలక శాఖ మంత్రి
హైదరాబాద్ షాద్ నగర్ లో నకిలీ డాక్టర్ అరెస్ట్ అయ్యాడు. ఎంబిబిఎస్ డాక్టర్ అవతారం ఎత్తిన వార్డ్ బాయ్ ప్రవీణ్.. కోవిడ్ ట్రీట్మెంట్ పేరుతో లక్షలు దండుకున్నాడు.
హయత్ నగర్ పీఎస్ పరిధిలోవరుస చోరీలు చోటు చేసుకుంటున్నాయి. లాక్డౌన్లోనూ చోరీలకు పాల్పడుతున్నారు దొంగలు.లాక్డౌన్ ను పటిష్టంగా అమలు చేస్తున్నామంటున్న పోలీసులు.. అదే టైంలో దొంగతనాలు జరుగుతున్నాయి.
ఇంట్లో లోపలికి వెళ్లి గడియ పెట్టుకొని అనుమానాస్పదస్థితిలో ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని శివ