గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్యాలయం (జిహెచ్ఎంసి) వద్ద నిరసనకు దిగిన బిజెపి కార్పొరేటర్ల చర్యను మంత్రి కెటి రామారావు ఖండించారు. బీజేపీ కార్పొరేటర్ల తీరు దారుణమని, వారిని
పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వేస్టేషన్లో విషాదం చోటుచేసుకుంది. ప్రయాణికులంతా చూస్తుండగానే ఓ యువకుడు రాజధాని రైలుకు ఎదురుగా నిలబడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.రైలు వస్తుందని అక్కడ ఉన్న
హైదరాబాద్.. నేటి నుంచి ఆరాంఘర్ ఎంజీబీఎస్ దారి మూతపడనుంది. బహదూర్ పూర వద్ద మల్టీలెవల్ ఫ్లై ఓవర్ నిర్మాణంలో భాగంగా పనులు జరుగుతుండటంతో అటుగా వెళ్లే వాహనాలను
హైదరాబాద్ నగరంలో బంజారాహిల్స్ కేబీఆర్ పార్క్ లో వాకింగ్ వెళ్లిన సినీనటిపై గుర్తు తెలియని వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. చౌరాసియా వాకింగ్ చేస్తుండగా గుర్తు తెలియని ఆగంతకుడు
హైదరాబాద్లో బ్యూటీపార్లర్కు వెళ్లిన ఓ యువతి అదృశ్యమైంది. ఈ ఘటన చిక్కడపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నగరంలోని దోమల్గూడకి చెందిన జి.దుర్గాప్రసాద్, భార్గవి(26) భార్యాభర్తలు. భార్గవి నగరంలోని
ఖమ్మం..రైతుల్లారా పోరాటానికి సిద్ధం కండి, కేంద్రం మెడలు వంచి వడ్లను కొనిపిద్దాం అంటూ తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ రైతులకు పిలుపునిచ్చారు. 12న జరిగే రాష్ట్ర వ్యాప్త
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య తండ్రి శివలింగ ప్రసాద్ను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ శివారులో ఇటీవల వెలుగు చూసిన మంచిరేవుల పేకాట కేసులో పోలీసులు ఇప్పటికే పలువురిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణను ముమ్మరం చేసిన పోలీసులు నాగశౌర్య తండ్రిని అదుపులోకి
నూతన మద్యం దుకాణాల ఏర్పాటుకు షెడ్యూల్ విడుదల నేపథ్యంలో నేటి నుంచి 18వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షునిగా మరోసారి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. ఈ విషయాన్ని సోమవారం జరిగే పార్టీ ప్లీనరీలో లాంఛనంగా ప్రకటించనున్నారు. తెరాస
హైదరాబాద్ నగరం తెలంగాణలోని మేడ్చల్ జిల్లాలో భారీగా మెపిడ్రాన్ డ్రగ్ ను ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కళాశాలలో విద్యార్థులకు సరఫరా చేసేందుకు సిద్ధంగా