ఎడతెరిపిలేని వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నందున తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉంటూ, మరో ఒకటి,రెండు రోజులు వర్షాలు పడనున్నందున ప్రజలు పలు జాగ్రత్తలతో ఇళ్లకే పరిమితం కావాలని బండి
తెలంగాణ రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కుండపోత వాన కురుస్తోంది. భారీ వర్షాలు, వరదలతో అన్ని ప్రాజెక్టులు నిండుకుండల్లా అయ్యాయి. అయితే ఈ భారీ
తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలపై ప్రధానమంత్రి మోడీ ఆరా తోశారు. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్, తెలంగాణ సీఎం కెసిఆర్ లతో తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. కుండపోత వానలకు రాష్ట్రము తడిసి ముద్దైంది. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కుండపోత
వాయుగుండం ప్రభావంతో భారీగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జిల్లా అధికార యంత్రంగం అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర సర్వీసుల్లో భాగంగా అధికారులు, సిబ్బంది విధి నిర్వహణలో ఉండేలా చూసుకోవాలని
హైదరాబాద్కు పశ్చిమంగా 50 కిలోమీటర్ల దూరంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. రాగల 12 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా వాయుగుండం బలహీన పడనుందని వాతావరణశాఖ తెలిపింది. ఇవాళ
హైదరాబాద్ నగరంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఉదయమే జీ హెచ్ ఎంసీ ప్రధాన కార్యాలయానికి పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు చేరుకున్నారు. ప్రభుత్వ ప్రధాన
హైదరాబాద్ నగరాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. విపరీతంగా కొడుతున్న వర్షాలకు రోడ్లు, పలు కాలనీలు జలమయమయ్యాయి. మొన్నటి నుంచి హైదరాబాద్ నగరాన్ని వర్షాలు వదలడం లేదు. ఏకంగా 32
ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో ఇప్పటికే రాష్ట్రంలోని చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షాల నేపథ్యంలో వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు అధికారులను అప్రమత్తం
వాయుగుండం ప్రభావంతో కృష్ణాజిల్లా, విజయవాడ నగర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం,