telugu navyamedia

eetala rajendhar

కెసిఆర్ ను హెచ్చరించిన ఈటల.. కుట్రలు ఆపండి ఇక !

Vasishta Reddy
కేబినెట్ నుంచి ఈటలను సిఎం కెసిఆర్ తొలగించినప్పటి నుంచి తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఇక టీఆర్ఎస్ లో తిరుగుబాటు మొదలైందని విపక్షాలు అంటుంటే..ఎంతో మంది నాయకులు

ఈటలకు షాక్ : హుజూరాబాద్ నేతలతో తెలంగాణ కీలక మంత్రి మంతనాలు

Vasishta Reddy
తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ రోజు రోజుకు మ‌రింత బ‌లోపేతమ‌వుతుందని… తిరుగులేని శ‌క్తిగా రూపుదిద్దుకుంటుందని… మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ అన్నారు.  త‌న‌ని క‌లిసిన హుజురాబాద్ పార్టీ ప్ర‌జా ప్ర‌తినిదులతో

ఈటల పచ్చి అబద్ధాల కోరు…టీఆర్ఎస్ గెలిస్తే ఏడ్చే వాడు : తెలంగాణ మంత్రులు ఫైర్

Vasishta Reddy
ఈటల రాజేందర్ వ్యవహారం రోజు రోజుకు ముదురుతోంది.   తాజాగా ఈటల రాజేందర్ పై మంత్రి గంగుల కమలాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈటల రాజేందర్ మేకవన్నె పులి…

ఈటల బర్తరఫ్…దిమాక్ లేని పనే : విజయశాంతి

Vasishta Reddy
ఈటల రాజేందర్ బర్తరఫ్ పై బీజేపీ నేత విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. బర్తరఫ్ లాంటి పనులు తెలివి తక్కువ పనులని..అర్థరాత్రి కేసీఆర్ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం

ఈటల ఎపిసోడ్ లో షాకింగ్ నిజాలు.. టీఆర్ఎస్ ను చీల్చడానికి ఈటల స్కెచ్ ?

Vasishta Reddy
ఈటల ఎపిసోడ్ లో షాకింగ్ నిజాలు బయటపడుతున్నాయి. తెరాస పార్టీ చీల్చడానికి ఈటెల సాహసం చేసినట్లు సమాచారం అందుతోంది. రెండేళ్లుగా ముఖ్యమంత్రి కావాలన్న కాంక్షతో పావులు కదుపుతున్న

ఈటల మాత్రమే కాదు.. అన్ని పార్టీల నేతల కబ్జాలపై విచారణ చేయండి : విహెచ్ డిమాండ్

Vasishta Reddy
మంత్రి ఈటెల మీద భూ ఆరోపణలు వచ్చిన వెంటనే సీఎం కేసీఆర్ విచారణకు ఆదేశించారని..మంత్రి ఈటెల మాత్రమే కాదు.. అన్ని పార్టీల నేతల భూకబ్జా లపై విచారణ

టీఆర్ఎస్ లో ఓనర్ల పంచాయతీ, జీతగాళ్ల పంచాయతీ బయట పడింది

Vasishta Reddy
తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ భూకబ్జా వ్యవహారంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ లో ఓనర్ల పంచాయతీ, జీతగాళ్ల

సెకండ్ వేవ్ ప్రమాదంగా మారింది : ఈటల హెచ్చరిక

Vasishta Reddy
కరోనా ప్రజలను వణికిస్తోందని..మొదటి వేవ్ తర్వాత తగ్గింది అనుకున్నాం..కానీ సెకండ్ వేవ్ ప్రమాదంగా మారిందని తెలంగాణ వైద్యశాఖ మంత్రి ఈటల పేర్కొన్నారు. మహారాష్ట్ర ప్రభావం తెలంగాణపై ఉంటోందని..సెకండ్

తెలంగాణకు ఎక్కువ వ్యాక్సిన్‌ డోసులు ఇవ్వండి : ఈటల

Vasishta Reddy
నేషనల్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ చాప్టర్ ను ఇవాళ మంత్రి ఈటల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడారు. హెల్త్ కేర్ రంగానికి కేంద్రం

కరోనా వ్యాక్సిన్‌ను అందుకే తీసుకోలేదు : ఈటల

Vasishta Reddy
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభంమైంది. వర్చువల్‌ విధానంలో ప్రధాని మోడీ కరోనా టీకా ప్రక్రియను ప్రారంభించిన అనంతరం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో కేంద్రమంత్రి

కరోనా టీకా తీసుకున్న తొలి మహిళ ఈమెనే….

Vasishta Reddy
దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌కి విరుగుడుగా వ్యాక్సిన్‌ వేసే కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రధాని మోడీ 10:30 కి వర్చువల్‌ విధానంలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 3006

తెలంగాణ కరోనా సెకండ్‌ వేవ్‌ లేదు…

Vasishta Reddy
తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ లేదని…సోషల్ మీడియాలలో అనవసర ప్రచారం చేస్తున్నారని మంత్రి ఈటల రాజేందర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎల్బీ స్టేడియంలో తెలంగాణ గవర్నమెంట్ మెడికల్