కేబినెట్ నుంచి ఈటలను సిఎం కెసిఆర్ తొలగించినప్పటి నుంచి తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఇక టీఆర్ఎస్ లో తిరుగుబాటు మొదలైందని విపక్షాలు అంటుంటే..ఎంతో మంది నాయకులు
తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ రోజు రోజుకు మరింత బలోపేతమవుతుందని… తిరుగులేని శక్తిగా రూపుదిద్దుకుంటుందని… మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. తనని కలిసిన హుజురాబాద్ పార్టీ ప్రజా ప్రతినిదులతో
ఈటల రాజేందర్ బర్తరఫ్ పై బీజేపీ నేత విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. బర్తరఫ్ లాంటి పనులు తెలివి తక్కువ పనులని..అర్థరాత్రి కేసీఆర్ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం
ఈటల ఎపిసోడ్ లో షాకింగ్ నిజాలు బయటపడుతున్నాయి. తెరాస పార్టీ చీల్చడానికి ఈటెల సాహసం చేసినట్లు సమాచారం అందుతోంది. రెండేళ్లుగా ముఖ్యమంత్రి కావాలన్న కాంక్షతో పావులు కదుపుతున్న
తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ భూకబ్జా వ్యవహారంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ లో ఓనర్ల పంచాయతీ, జీతగాళ్ల
కరోనా ప్రజలను వణికిస్తోందని..మొదటి వేవ్ తర్వాత తగ్గింది అనుకున్నాం..కానీ సెకండ్ వేవ్ ప్రమాదంగా మారిందని తెలంగాణ వైద్యశాఖ మంత్రి ఈటల పేర్కొన్నారు. మహారాష్ట్ర ప్రభావం తెలంగాణపై ఉంటోందని..సెకండ్
నేషనల్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ చాప్టర్ ను ఇవాళ మంత్రి ఈటల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడారు. హెల్త్ కేర్ రంగానికి కేంద్రం
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభంమైంది. వర్చువల్ విధానంలో ప్రధాని మోడీ కరోనా టీకా ప్రక్రియను ప్రారంభించిన అనంతరం హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రిలో కేంద్రమంత్రి
దేశవ్యాప్తంగా కరోనా వైరస్కి విరుగుడుగా వ్యాక్సిన్ వేసే కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రధాని మోడీ 10:30 కి వర్చువల్ విధానంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 3006
తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ లేదని…సోషల్ మీడియాలలో అనవసర ప్రచారం చేస్తున్నారని మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎల్బీ స్టేడియంలో తెలంగాణ గవర్నమెంట్ మెడికల్