టీఆర్ఎస్ సర్కార్ పై ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన పదికోట్ల ఆస్పత్రిని గత ఏడేళ్లుగా నిరుపయోగంగా టిఆర్ఎస్
తెలంగాణ సిఎం కెసిఆర్ పై కాంగ్రెస్ ఎమ్యెల్యే జగ్గారెడ్డి ప్రసంశల వర్షం కురిపించారు. సంగారెడ్డికి మెడికల్ కాలేజీ ప్రకటించినందుకు చాలా సంతోషమని..ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కేసీఆర్ కు
చైనాలో పురుడుపోసుకున్న కరోన వైరస్ క్రమంగా అన్నీ దేశాలకు విస్తరిస్తోంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తుంది. అటు ఇప్పటికే రాజకీయ నాయకులకు, సినిమా స్టార్లకు, ప్రముఖులకు
తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఫామ్ లోకి రావాలని చూస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న నాగార్జున సాగర్ ఎన్నికల్లో జనారెడ్డిని ఎలాగైనా గెలిపించాలనే.. ధీమా తో కాంగ్రెస్
తిరుపతి లోక్సభ ఉపఎన్నికల్లో అన్ని పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రచారాలు ఊపందుకుంటున్నాయి. ఇక్కడ పోటీ చేయాలని నిర్ణయించిన తర్వాత కర్నాటక మాజీ సీఎస్ రత్నప్రభ పేరును చివరి
కలుషితమైన మూసీ నదిని ప్రక్షాళన చేసేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దేశ ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. ఈ మేరకు