telugu navyamedia

Congress

కాంగ్రెస్ కు ఓటేస్తే కాలిపోయే మోటర్లు..బీజేపీకి ఓటేస్తే బాయి కాడా మీటర్లు

Vasishta Reddy
తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు మరోసారి కాంగ్రెస్, బీజేపీలపై ఫైర్ అయ్యారు. బీజేపీ అంటే భారతీయ ఝూటా పార్టీ అని హరీష్ రావు విమర్శలు చేశారు.

బ్రేకింగ్ : కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కరోనా..

Vasishta Reddy
తెలంగాణలో కరోనా వైరస్ అన్నీ రంగాల వారిని టచ్ చేస్తోంది. వివిధ శాఖల ఉద్యోగులతో పాటు టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు వరుసగా కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు.

బీజేపీ ప్రచారం పుకార్ల పుట్ట..అబద్దాల గుట్ట : హరీష్ రావు

Vasishta Reddy
మంత్రి హరీష్ రావు కాంగ్రెస్, బీజేపీ లపై మరోసారి విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ మీటింగ్ పెడితే కిరాయి మనుషులు, పరాయి నాయకులు వస్తారని ఎద్దేవా చేశారు. ముత్యం రెడ్డి

దుబ్బాక ఉప ఎన్నిక : టీఆర్ఎస్ కు భారీ షాక్

Vasishta Reddy
టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో ఖాళీ అయిన దుబ్బాక అసెంబ్లీ స్థానం కోసం ఉప ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నిక నోటిఫికేషన్

కమీషన్ల కోసమే టీఆర్ఎస్ సర్కార్ పనిచేస్తోంది..

Vasishta Reddy
దుబ్బాక ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయానికి ప్రణాళికబద్ధంగా పనిచేయాలని ఆ పార్టీ నేతలు తీర్మానించారు. చేగుంట మండలం వడియారం గ్రామంలో డా. శ్రవణ్ కుమార్ నివాసంలో ఏఐసీసీ

ఒక్క వరద దెబ్బకే సీఎం కెసిఆర్ బిచ్చం మెత్తుకుంటున్నాడు : కోమటిరెడ్డి

Vasishta Reddy
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. హైదరాబాద్ వరదల దృష్ట్యా ఈ కోమటిరెడ్డి ఈ విమర్శలు

వానాకాలం ఉసిల్లు వచ్చినట్లు కాంగ్రెస్, బీజేపీ నాయకులు వచ్చిపోతారు

Vasishta Reddy
దుబ్బాక ఉప ఎన్నికల్లో భాగంగా టిఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత తో కలిసి దౌల్తాబాద్ మండలం ముబారస్ పూర్, హైమద్ నగర్, తిరుమలాపూర్ ప్రచారంలో మంత్రి హరీశ్

సీఎం కెసిఆర్ పై మరోసారి విజయశాంతి ఫైర్…దొరగారు అంటూ

Vasishta Reddy
తెలంగాణను భారీ వర్షాలు ముంచెత్తిన విషయం తెలిసిందే. దీంతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. దీనికి కారణం కెసిఆర్ ప్రభుత్వమే అని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. తాజాగా..సీఎం కెసిఆర్ పై

గోబెల్స్ ప్రచారంలో బిజెపికి నోబెల్ ఇవ్వాలి..

Vasishta Reddy
గోబెల్స్ ప్రచారంలో బిజెపికి నోబెల్ ఇవ్వాలని మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. దుబ్బాక ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. మంత్రి హరీశ్ రావు

ముఖ్యమంత్రి కెసిఆర్ కి పిచ్చిపట్టిందా..? : కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం

Vasishta Reddy
సీఎం కెసిఆర్ పై మరోసారి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు. దుబ్బాక ఎన్నిక తెలంగాణ చరిత్రలో కీలక మలుపు కావాలని… కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు

హైద్రాబాద్ ను డల్లాస్, ఇస్తాంబుల్ చేస్తామన్నారు..కేసీఆర్ పై ఉత్తమ్ ఫైర్

Vasishta Reddy
ఖైరతాబాద్ నియోజకవర్గంలో టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించారు. ఎంఎస్ మక్తా, సీబీఐ కాలనీలో నీట మునిగిన ఇండ్లను పరిశీలించిన ఉత్తమ్…భాదితుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

సొంత ఊరిలో గెలవని ఉత్తమ్..దుబ్బాకలో ఎలా గెలుస్తారని ప్రచారం చేస్తున్నారు

Vasishta Reddy
సిద్దిపేట జిల్లాలోని దౌల్తాబాద్, రాయపోల్ మండలాలకు చెందిన కాంగ్రెస్ , బిజెపి పార్టీ లకు చెందిన సుమారు 300 మంది మంత్రి హరీష్ రావు సమక్షంలో టీఆర్ఎస్