మంత్రి హరీష్ రావు కాంగ్రెస్, బీజేపీ లపై మరోసారి విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ మీటింగ్ పెడితే కిరాయి మనుషులు, పరాయి నాయకులు వస్తారని ఎద్దేవా చేశారు. ముత్యం రెడ్డి
దుబ్బాక ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయానికి ప్రణాళికబద్ధంగా పనిచేయాలని ఆ పార్టీ నేతలు తీర్మానించారు. చేగుంట మండలం వడియారం గ్రామంలో డా. శ్రవణ్ కుమార్ నివాసంలో ఏఐసీసీ
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. హైదరాబాద్ వరదల దృష్ట్యా ఈ కోమటిరెడ్డి ఈ విమర్శలు
తెలంగాణను భారీ వర్షాలు ముంచెత్తిన విషయం తెలిసిందే. దీంతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. దీనికి కారణం కెసిఆర్ ప్రభుత్వమే అని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. తాజాగా..సీఎం కెసిఆర్ పై
గోబెల్స్ ప్రచారంలో బిజెపికి నోబెల్ ఇవ్వాలని మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. దుబ్బాక ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. మంత్రి హరీశ్ రావు
సీఎం కెసిఆర్ పై మరోసారి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు. దుబ్బాక ఎన్నిక తెలంగాణ చరిత్రలో కీలక మలుపు కావాలని… కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు
ఖైరతాబాద్ నియోజకవర్గంలో టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించారు. ఎంఎస్ మక్తా, సీబీఐ కాలనీలో నీట మునిగిన ఇండ్లను పరిశీలించిన ఉత్తమ్…భాదితుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.