భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరోసారి తెలంగాణ సీఎం కేసీఆర్పై నిప్పులు చెరిగారు. మడమ తిప్పని కేసీఆర్… నీ మాటకు విలువ ఇదేనా అని ప్రశ్నించారు.
తెలంగాణ కాంగ్రెస్కు మరో షాక్ తగిలింది. కాంగ్రెస్కు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ రాజీనామా చేశారు. ప్రస్తుతం మేడ్చల్ డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న కూన శ్రీశైలం
వివాదస్పద కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో చురుగ్గా ఉన్న నాయకుడు. ఎలాంటి సమస్యనైనా ప్రభుత్వాన్ని నిలదీసే సత్తా ఉన్న నాయకుడు రేవంత్ రెడ్డి.
టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఇవాళ సిద్దిపేటలో జరిగింది. ఈ సభ్యత్య నమోదులో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్రావు మాట్లాడుతూ… తెలంగాణ
నిన్న సంగారెడ్డిలో తెరాస కార్యకర్తలతో సభ్యత్వ నమోదుపై అవగాహన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… గులాబీ జెండానే తెలంగాణ ప్రజలకు శ్రీరామ
వైఎస్ షర్మిల పార్టీ పెడతారనే వార్తలు రాగానే.. తెలంగాణలోని అన్ని పార్టీలు తీవ్రస్థాయిలో స్పందించాయి. ఏపీ పార్టీ తెలంగాణలో అవసరమా.. ఫ్యాక్షన్ రాజకీయాలు ఇక్కడ రుద్దుతారా అని
దశబ్దాలు పోరాడి వచ్చిన తెలంగాణకు ఇటువంటి సీఎం రావటం మన దురదృష్టమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఓయూలో చదవలేదని భాదగా వుంది..కానీ యూనివర్శిటీ గురించి
ఆర్మూర్ రాజీవ్ రైతు దీక్షలో ఎంపీ రేవంత్ రెడ్డి టీఆర్ఎస్, బీజేపీలపై విరుచుకుపడ్డారు. ధర్మపురి అర్వింద్ నువ్వు గుండు కొట్టించుకుంటే పర్వాలేదని…20 నెలలైనా పసుపు బోర్డు ఎందుకు