telugu navyamedia

Cm Jagan

జగన్‌ ది అసమర్థ, అబద్ధాల పాలన : చంద్రబాబు

Vasishta Reddy
పార్టీ ముఖ్యనేతలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులతో టీడీపీ అధినేత చంద్రబాబు ఆన్‌లైన్‌ సమావేశం నిర్వహించారు. జగన్‌ అసమర్థ, అబద్ధాల పాలనతో యువత భవిష్యత్తు ప్రమాదంలో పడిందని విమర్శించారు. పారిశ్రామిక

సీఎం జగన్‌కు ఎంపీ రఘురామ మరో లేఖ

Vasishta Reddy
cm  వైఎస్ జగన్మోహన్ రెడ్డికి… వైసిపి రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మరో లేఖ రాశారు. ఇప్పటికే వరుస లేఖలతో ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తున్న రఘురామకృష్ణ… ఈసారి మరో

ఏపీ సీఎంకు ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖ…

Vasishta Reddy
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ‌రుస‌గా సీఎం జ‌గ‌న్‌కు లేఖ‌లు రాస్తున్నారు. ఈ సారి పార్టీ ఎంపీ విజయస్థాయి రెడ్డిని అదుపులో పెట్టాలంటూ లేఖ రాయడం రాజకీయ

సీఎం జగన్‌ విడుదల చేసింది ఉత్తుత్తి ఉద్యోగాల ‘డాబు క్యాలెండర్‌’

Vasishta Reddy
 సీఎం జగన్‌ విడుదల చేసింది ఉత్తుత్తి ఉద్యోగాల ‘డాబు క్యాలెండర్‌’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. 2.30లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను

సీఎం జగన్ కూడా ఆలోచించాలి… రైతుల పొట్ట కొట్టకూడదు : Dk అరుణ

Vasishta Reddy
Rds దగ్గర ఏపీ చేపట్టిన రైట్ కెనాల్ పనులను వెంటనే నిలిపి వేయాలని.. దీనిపై ముఖ్యమంత్రి కెసిఆర్ వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు

నూతన విద్యా విధానంపై సీఎం జగన్ సమీక్ష

Vasishta Reddy
నూతన విద్యా విధానంపై  సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా నూతన విద్యా విధానం అమలుకై కార్యాచరణ రూపొందించాలని.. రెండేళ్లలో కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు

థర్డ్‌వేవ్‌ పై సిఎం జగన్ కీలక వ్యాఖ్యలు

Vasishta Reddy
సిఎం జగన్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. థర్డ్‌వేవ్‌ వస్తుందో, లేదో మనకు తెలియదని..మనం ప్రిపేర్‌గా ఉండడం అన్నది మన చేతుల్లోని అంశమన్నారు. వచ్చినప్పుడు ఎదుర్కోవడానికి మనం

రాజ్యసభకు ఆదానీ..బిజేపి కొత్త స్కెచ్ ?

Vasishta Reddy
ఆదానీ.. ఈ పేరు తెలియని వారు ఎవరూ ఉండరు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద కుబేరుడిగా ఆదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ ఆదానీ నిలిచిన సంగతి తెలిసిందే. అతి

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ : ఇవాళే వారి ఖాతాలో రూ. 10,000

Vasishta Reddy
వైఎస్‌ఆర్‌ వాహనమిత్ర మూడో ఏడాది ఆర్ధికసాయం ఇవాళ విడుదల కానుంది. తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు సీఎం వైఎస్‌

ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం

Vasishta Reddy
పరిపాలనా సౌలభ్యం కోసం ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి జిల్లాలో నాలుగో జేసీ పోస్టును మంజూరు చేసింది ప్రభుత్వం. జాయింట్ కలెక్టర్-హౌసింగ్ పేరుతో మరో

జగన్ కు మరో పేరు పెట్టిన లోకేష్…

Vasishta Reddy
ఏపీలో పెట్రోల్ ధరలు 100 దాటినా విషయం తెలిసిందే. పెట్రోల్ ధరలు పెంచడంపై సీఎం జగన్ పై నారా లోకేష్ ఫైర్ అయ్యారు. దేశంలోనే లీట‌ర్ పెట్రోల్

మొదటగా వారికే మందు పంపిణీ : ఆనందయ్య

Vasishta Reddy
ఏపీ ప్రభుత్వంపై ఆనందయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ప్రభుత్వం పూర్తిగా సహకరించి త్వరగా అనుమతులు ఇప్పించిందని.. ప్రభుత్వ సహకారం పూర్తిగా తనకు ఉందని ఆనందయ్య పేర్కొన్నారు.