telugu navyamedia

Cm Jagan

ఏపీ : రూ. 2.30 లక్షల కోట్లతో తొలిసారిగా జెండర్ బడ్జెట్

Vasishta Reddy
రూ. 2.25 -రూ. 2.30 లక్షల కోట్ల మధ్యలో 2021-22 వార్షిక బడ్జెట్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ బడ్జెట్ లో సంక్షేమ పథకాల అమలుకు పెద్ద పీట

ఆక్సిజన్ ఉత్పత్తి పాలసీ ప్రారంభించిన సిఎం జగన్

Vasishta Reddy
ఏపీలో కరోనా ఉధృతి పెరుగుతూ ఉంది. ఇప్పటికే ఏపీలో 14 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.  ఏపీలో ప్రతి రోజు 20 వేలకు పైగా కరోనా

జగన్ సర్కార్ సంచలన నిర్ణయం : 2.38 లక్షల కోట్లతో బడ్జెట్ కు ప్లాన్

Vasishta Reddy
ఏపీలో కరోనా ఉధృతి పెరుగుతూ ఉంది. ఇప్పటికే ఏపీలో 14 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసుల కారణంగా ఏపీ ఆర్థిక వ్యవస్థ దెబ్బ

రెండేళ్లు కాకముందే మూడో మత్స్యకార భరోసా అమలు : జగన్

Vasishta Reddy
ఒకవైపు కోవిడ్, మరోవైపు వేట నిషేధ సమయంలో ఈ 1.2 లక్షల కుటుంబాలకు రూ.10వేల చొప్పున సహాయం వారికి ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను అనిసీఎం జగన్ అన్నారు.

రఘురామకు ధైర్యం ఉంటే.. టిడిపి గుర్తుతో గెలిచి చూపించాలి !

Vasishta Reddy
రఘురామ కృష్ణంరాజు అరెస్ట్ వ్యవహారం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. ఆయన అరెస్ట్ ను వైసీపీ సమర్థిస్తుంటే.. విపక్షాలు మాత్రం మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో రఘురామ కృష్ణంరాజుపై తీవ్రస్థాయిలో

కరోనా కట్టడికి జగన్ సంచలన నిర్ణయాలు

Vasishta Reddy
ఏపీలో కోవిడ్‌–19 నియంత్రణ, నివారణ, వ్యాక్సినేషన్‌పై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. సమీక్ష సందర్భంగా సీఎం  వైయస్‌ జగన్‌ కీలక నిర్ణయాలు

బ్లాక్ ఫంగస్‌ పై .. సిఎం జగన్ సంచలన నిర్ణయం

Vasishta Reddy
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కరోనా నుంచి కోలుకున్న వారిపై బ్లాక్ ఫంగస్ పంజా విసురుతోంది. రోజు రోజుకు ఈ బ్లాక్ ఫంగల్ కేసులు పెరిగిపోతున్నాయి.

వారి ఖాతాల్లో రూ.15 వేలు … సీఎం జగన్ సంచలన నిర్ణయం 

Vasishta Reddy
 ఏపి లో కరోనా  మృతుల అంత్యక్రియలకు సంబంధించి సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 2021-22 ఏడాదికి గాను కొవిడ్ మృతుల అంత్యక్రియలకు రూ.15 వేలు చొప్పున

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇండియాలో ఉందా ? లేక పాకిస్తాన్ లో ఉందా?

Vasishta Reddy
ఏపీ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణు కుమార్ రాజు… న్యాయ వ్యవస్థను, న్యాయమూర్తులను కించపరిచేలా అధికార‌ వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేసినప్పుడు అది వ్యవస్థను అస్థిరపరచడం

రఘురామరాజు కాలి గాయాలపై ట్విస్ట్..

Vasishta Reddy
మొన్న ఎంపీ రఘురామకృష్ణంరాజును హైదరాబాద్ లో అరెస్టు చేసిన సీఐడీ అధికారులు… గుంటూరు సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి విచారణకోసం తరలించిన విషయం తెలిసిందే. రఘురామ కృష్ణంరాజు అరెస్ట్

ప్రధానమంత్రి మోడీకి సీఎం జగన్ లేఖ..కారణం ఇదే

Vasishta Reddy
ఏపీలో కరోనా ఉధృతి పెరుగుతూ ఉంది. ఇప్పటికే ఏపీలో 13 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.ఏపీలో కొత్తగా 22,517 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో

రఘురామపై దాడి.. దుర్మార్గ‌మైన చ‌ర్య‌ : కేంద్రం దిగిరావాల్సిందే !

Vasishta Reddy
ఎంపీ రఘురామ కృష్ణంరాజు అరెస్ట్ వ్యవహారంపై టిడిపి నేత నారా లోకేష్ .. ఏపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రఘురామ కృష్ణంరాజును అరెస్ట్ చేయ‌డ‌మే కాకుండా థ‌ర్డ్‌