రఘురామ కృష్ణంరాజు అరెస్ట్ వ్యవహారం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. ఆయన అరెస్ట్ ను వైసీపీ సమర్థిస్తుంటే.. విపక్షాలు మాత్రం మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో రఘురామ కృష్ణంరాజుపై తీవ్రస్థాయిలో
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఏపీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు పోడూరు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.