telugu navyamedia

Cm Jagan

ప్రాణాలు కాపాడండి.. జగన్ కు టిడిపి ఎమ్యెల్యే లేఖ

Vasishta Reddy
విశాఖలో బ్లాక్ ఫంగస్ వణుకుపుట్టిస్తోంది. రోజురోజుకీ బాధితుల సంఖ్య పెరుగుతోంది. కేజీహెచ్ లో 27మందికి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. డెర్మటాలజీ విభాగంలో 20మంది పురుషులు, ఏడుగురు మహిళలు

గుండెపోటు వచ్చేలా వెన్నుపోటు..చంద్రబాబు లిస్టులో ఇంకెంతమంది ఉన్నారో?

Vasishta Reddy
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎప్పుడు చంద్రబాబు పై ట్విట్టర్ వేదికగా విమర్శలు చేస్తూనే ఉంటారు. తాజాగా మరోసారి చంద్రబాబుపై విజయసాయిరెడ్డి మరోసారి సెటైర్ వేశారు.  డాక్టర్ సుధాకర్

రాష్ట్రంలో కోవిడ్ ను రాజకీయం చేస్తున్నారు..

Vasishta Reddy
కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉంటుందని సీఎంల సమావేశంలో మోదీ హెచ్చరించారు. బెడ్స్ ఏర్పాటు, వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకురావటం వంటి వాటిపై సీఎం సమీక్షే నిర్వహించలేదు అని

కరోనా కేసుల్లో ఏపీ 5వ స్థానం, మరణాల్లో 9వ స్థానం : జీవీఎల్

Vasishta Reddy
ఏపీ సర్కార్ పై జీవీఎల్ నరసింహారావు ఫైర్ అయ్యారు. దేశంలో పంపిణీ జరిగిన ప్రతి 7 వెంటిలేటర్లలో ఒకటి ఏపీకి దక్కిందని..రాష్ట్రంలో చాలా చోట్ల వెంటిలేటర్లను సరిగా

ప్రధాని మోడీకి సిఎం జగన్ మరో లేఖ..

Vasishta Reddy
ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ లేఖ రాశారు. ప్రైవేటు ఆస్పత్రులు నేరుగా వాక్సిన్లు కొనుగోలు చేయడానికి ఇచ్చిన అనుమతిపై పునరాలోచించాలని ప్రధానమంత్రికి ముఖ్యమంత్రి జగన్

డాక్టర్ సుధాకర్ హఠాన్మరణం: సీఎం జగన్‌పై టీడీపీ సంచలన ఆరోపణలు

Vasishta Reddy
ఆస్పత్రిలో గ్లౌసులు, మాస్కులు ఇవ్వకపోవడంతో ఏపి ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే తనపై తప్పుడు కేసులు పెట్టి చిత్రహింస లకు గురిచేశారని గతంలో ఆరోపణలు చేసిన విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం

కరోనా విలయం : ఏపీకి నాట్కో ఫార్మా లిమిటెడ్‌ గుడ్ న్యూస్

Vasishta Reddy
ఏపీలో కరోనా ఉధృతి పెరుగుతూ ఉంది. ఇప్పటికే ఏపీలో 15 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రతి రోజు 20 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.

టిడిపి అంటే తెలుగు డ్రామా పార్టీ : విజయసాయిరెడ్డి

Vasishta Reddy
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎప్పుడు చంద్రబాబు పై ట్విట్టర్ వేదికగా విమర్శలు చేస్తూనే ఉంటారు. తాజాగా మరోసారి చంద్రబాబుపై విజయసాయిరెడ్డి మరోసారి సెటైర్ వేశారు. “ఏమి నాటకాలయ్యా

నెల్లూరు ఆయుర్వేదంపై సిఎం జగన్ సంచలన నిర్ణయం

Vasishta Reddy
ఏపీలోని నెల్లూరు జిల్లా, ముత్తుకూరు మండలం కృష్ణ పట్నం లో ఉచితంగా ఇస్తున్న ఆయుర్వేద మందు ఉభయ తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాలలో కూడా పెను

కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చిన ఘనత మాదే : సిఎం జగన్

Vasishta Reddy
దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే ముందుగా కోవిడ్ చికిత్సను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకువచ్చి పేదలకు ఉచితంగా వైద్యం అందిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ప్రతి

మాస్క్ లేకుండానే అసెంబ్లీకి జగన్ : మూర్ఖుడితో పోల్చిన లోకేష్ !

Vasishta Reddy
సిఎం జగన్ పై టిడిపి నేత నారా లోకేష్ ఫైర్ అయ్యారు. ఏపీలో కరోనా కేసులు విపరీతంగా నమోదవుతున్నాయని.. ఇలాంటి సమయంలో సిఎం జగన్ మాస్క్ పెట్టుకోకపోవడం

రూ.2,29 కోట్లతో ఏపీ బడ్జెట్.. ఏ శాఖకు ఎంతంటే ?

Vasishta Reddy
ఏపీ అసెంబ్లీ లో ఆర్థికమంత్రి బుగ్గన బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. 2021-21 ఏడాదికి గాను వార్షిక బ‌డ్జెట్ అంచనా రూ.2,29,779.21 కోట్లు. ఇందులో వెనక బడిన కులాలకు