విశాఖలో బ్లాక్ ఫంగస్ వణుకుపుట్టిస్తోంది. రోజురోజుకీ బాధితుల సంఖ్య పెరుగుతోంది. కేజీహెచ్ లో 27మందికి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. డెర్మటాలజీ విభాగంలో 20మంది పురుషులు, ఏడుగురు మహిళలు
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎప్పుడు చంద్రబాబు పై ట్విట్టర్ వేదికగా విమర్శలు చేస్తూనే ఉంటారు. తాజాగా మరోసారి చంద్రబాబుపై విజయసాయిరెడ్డి మరోసారి సెటైర్ వేశారు. డాక్టర్ సుధాకర్
కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉంటుందని సీఎంల సమావేశంలో మోదీ హెచ్చరించారు. బెడ్స్ ఏర్పాటు, వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకురావటం వంటి వాటిపై సీఎం సమీక్షే నిర్వహించలేదు అని
ఏపీ సర్కార్ పై జీవీఎల్ నరసింహారావు ఫైర్ అయ్యారు. దేశంలో పంపిణీ జరిగిన ప్రతి 7 వెంటిలేటర్లలో ఒకటి ఏపీకి దక్కిందని..రాష్ట్రంలో చాలా చోట్ల వెంటిలేటర్లను సరిగా
ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి వైయస్ జగన్ లేఖ రాశారు. ప్రైవేటు ఆస్పత్రులు నేరుగా వాక్సిన్లు కొనుగోలు చేయడానికి ఇచ్చిన అనుమతిపై పునరాలోచించాలని ప్రధానమంత్రికి ముఖ్యమంత్రి జగన్
ఆస్పత్రిలో గ్లౌసులు, మాస్కులు ఇవ్వకపోవడంతో ఏపి ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే తనపై తప్పుడు కేసులు పెట్టి చిత్రహింస లకు గురిచేశారని గతంలో ఆరోపణలు చేసిన విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎప్పుడు చంద్రబాబు పై ట్విట్టర్ వేదికగా విమర్శలు చేస్తూనే ఉంటారు. తాజాగా మరోసారి చంద్రబాబుపై విజయసాయిరెడ్డి మరోసారి సెటైర్ వేశారు. “ఏమి నాటకాలయ్యా
ఏపీలోని నెల్లూరు జిల్లా, ముత్తుకూరు మండలం కృష్ణ పట్నం లో ఉచితంగా ఇస్తున్న ఆయుర్వేద మందు ఉభయ తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాలలో కూడా పెను
దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే ముందుగా కోవిడ్ చికిత్సను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకువచ్చి పేదలకు ఉచితంగా వైద్యం అందిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ప్రతి
ఏపీ అసెంబ్లీ లో ఆర్థికమంత్రి బుగ్గన బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. 2021-21 ఏడాదికి గాను వార్షిక బడ్జెట్ అంచనా రూ.2,29,779.21 కోట్లు. ఇందులో వెనక బడిన కులాలకు