ఎంపీ రఘురామ కృష్ణం రాజు పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. జిల్లా కోర్టు వెళ్లకుండా నేరుగా హైకోర్టు కు ఎందుకు వచ్చారని హైకోర్టు ప్రశ్నించింది. ప్రాథమిక విచారణ,
తెలంగాణ పోలీసులపై హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. మాజీ ఐఆర్ఎస్ గరిమళ్ల వెంకటకృష్ణరావు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. నాలుగు రోజుల క్రితం కూడా సరిహద్దులో
రోడ్డు ప్రమాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. పోలీసులు ఎన్ని కఠిన నిబంధనలను అమలు చేసినా.. ఓవర్ స్పీడ్తో వెళ్లి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే..తాజాగా తూర్పుగోదావరి జిల్లా
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎప్పుడు టీడీపీ పై ట్విట్టర్ వేదికగా విమర్శలు చేస్తూనే ఉంటారు. తాజాగా మరోసారి చంద్రబాబుపై ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి నిప్పులు చెరిగారు. ఎక్కడ