telugu navyamedia

ap

ఏపీలోని ఆ జిల్లాలో క‌ర్ఫ్యూ ఆంక్షలు మరింత కఠిన‌త‌రం…

Vasishta Reddy
ఏపీలో భారీగా కరోనా కేసులు నమోదవుతున్నా జిలాల్లో చిత్తూరు జిల్లా ఒక‌టి. అయితే రాష్ట్రంలో విధించిన నిబంధనల కంటే ఈ జిలాల్లో మరింత కఠినమైన నియమాలు విధించారు.

ఆనంద‌య్యను మళ్ళీ తరలించిన పోలీసులు…

Vasishta Reddy
ఆనంద‌య్య‌ను నిన్న కృష్ణ‌ప‌ట్నం తీసుకొచ్చిన పోలీసులు.. మ‌ళ్లీ అజ్ఞాతంలోకి త‌ర‌లించారు.. అయితే, వారం రోజుల త‌ర్వాత త‌న ఇంటికి వ‌చ్చిన ఆనంద‌య్య‌.. తాను ఎక్క‌డికీ పోన‌ని ఇక్క‌డే

థర్డ్ వేవ్ : ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

Vasishta Reddy
కరోనా సెకండ్ వేవ్ మన దేశంలోని అన్ని రాష్ట్రాలను అతలాకుతలం చేస్తుంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఈ సెకండ్ వేవ్ ఎక్కువగా యూత్

వెన్నుపోటు పొడిచాక..ఎన్టీఆర్ ఫోటో తీసేశాడు

Vasishta Reddy
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎప్పుడు చంద్రబాబు పై ట్విట్టర్ వేదికగా విమర్శలు చేస్తూనే ఉంటారు. తాజాగా మరోసారి చంద్రబాబుపై మరోసారి సెటైర్ వేశారు. “వెన్నుపోటు పొడిచాక నాలుగేళ్లపాటు

ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ

Vasishta Reddy
ఏపీలో పలువురు ఐఏఎస్ లు బదిలీ అయ్యారు. ప్రకాశం జిల్లా కలెక్టర్ పి.భాస్కర్ ను కాలేజ్ ఎడ్యుకేషన్ కమిషనర్ గా బదిలీ చేసింది ఏపీ ప్రభుత్వం. అంతే

ఆనంద‌య్య మందుతో నో సైడ్ ఎఫెక్ట్స్.. త్వరలోనే పంపిణీ !

Vasishta Reddy
ఆనంద‌య్య మందు పంపిణీకి ప్ర‌భుత్వం ఎప్పుడు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తుందా అనేది ఉత్కంఠ నెల‌కొంది.. మ‌రోవైపు.. సోష‌ల్ మీడియాలో కొంద‌రు కేటుగాళ్లు.. కృష్ణ‌ప‌ట్నంలో ఆనంద‌య్య క‌రోనా మందును

100 కోట్ల పెట్టుబడితో ఆస్పత్రులకు భూములు…

Vasishta Reddy
కోవిడ్ పై సమీక్ష నిర్వ‌హించిన సీఎం వైఎస్ జ‌గ‌న్.. ప్రజలు బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్‌ వైద్యానికి ఎందుకు వెళ్లాల్సి వస్తోందన్నది ఆలోచించాల‌ని అధికారుల‌కు సూచించారు.. జిల్లా ప్రధాన

ఢిల్లీ వెళ్లి పోలవరం బిల్లుల వసూలు చేయండి : సీఎం జగన్ ఆదేశాలు

Vasishta Reddy
కేంద్రం నుంచి పోలవరం బిల్లుల చెల్లింపుపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. దాదాపు రూ.1600 కోట్ల బిల్లులు వేర్వేరు దశల్లో పెండింగ్‌లో ఉన్నాయన్న సీఎం జగన్.. పోలవరం

మోడీ ప్రధాని కావడానికి కారణం ఎన్టీఆర్ : అచ్చెన్నాయుడు

Vasishta Reddy
మోడీ ప్రధాని అయ్యాడు అంటే కారణం ఎన్టీఆర్ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. సీని రంగం ద్వారా ఎన్టీఆర్ తెలుగు జాతికి మంచి పేరు

ఎన్టీఆర్ ఒక యుగ పురుషుడు : బాలకృష్ణ

Vasishta Reddy
తెలుగువాడి వాడి, వేడిని ప్ర‌పంచానికి చాటిన మ‌హా నాయ‌కులు ఎన్టీఆర్. యావత్ దేశానికే రాజకీయ దిశా నిర్దేశం చేసిన ఎన్టీఆర్ 98వ జయంతి నేడు. అయితే ఎన్‌టీఆర్

రఘురామకు గాయాలు… కట్లు కట్టిన వైద్యులు

Vasishta Reddy
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలు చేశారు. రఘురామకు సిటీస్కాన్‌, ఎమ్మారై స్కాన్‌తో పాటు పలు రకాల వైద్యపరీక్షలు నిర్వహించారు. ఆయన పాదాల్లో సెల్‌