telugu navyamedia

ap

పరిశ్రమలకు ప్రోత్సాహకాలు విడుదల చేసిన సీఎం జగన్‌

navyamedia
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎంఎస్‌ఎంఈ, స్పిన్నింగ్, టెక్స్‌టైల్‌ పరిశ్రమలకు రూ.1,124 కోట్ల ప్రోత్సాహకాలను విడుదల చేశారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్‌ బటన్‌

వై.ఎస్.ఆర్.సంస్మరణ సభ ఎందు కోసం ? ఎవరి కోసం?

navyamedia
ఏదైనా క్రతువు, కార్యక్రమం నిర్వహించిన తరవాత దాని నిర్వాహకులు మొదట అనుకునే మాట, ఎంతమందిని పిలిచాం, ఎంతమంది వచ్చారు? ఎవరు రాలేదు అని. అలానే వై.ఎస్.ఆర్. సంస్మరణ

ప్రభుత్వాస్పత్రికి వెళ్తే రోగం తగ్గుతుందనే భరోసా ప్రజలకు రావాలి: జగన్‌

navyamedia
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్యం అందించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆస్పత్రుల్లో వైద్య సేవలపై ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలని సూచించారు. కోవిడ్ నివారణ

ఏపీ ‘కరోనా’ అప్డేట్

navyamedia
ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో ఏపీలో 59,566 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,378 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. గత 24 గంటలలో కరోనా

వైఎస్ రాజశేఖర్‌ రెడ్డిని స్మరించుకున్న మెగాస్టార్‌

navyamedia
నేడు (సెప్టెంబర్ 2) దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి వర్ధంతి. ఈ సందర్బంగా ఆ నేతను పార్టీ నాయకులు, అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. 2004 మే

వైఎస్సార్ 12వ వర్ధంతి.. జగన్‌ నివాళి

navyamedia
ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా..

ఏపీ కరోనా అప్డేట్స్‌.. కొత్తగా 1,186 కరోనా కేసులు

navyamedia
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 56,155 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,186 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

ఏపీ కరోనా అప్డేట్స్‌‌.. కొత్తగా 1,115 కేసులు నమోదు

navyamedia
ఏపీలో గడిచిన 24 గంటల్లో 52,319 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,115మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి19 మంది

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో పీవీ సింధుకు ఘన సన్మానం

navyamedia
భారత స్టార్ షట్లర్, ఒలింపిక్ కాంస్య పతకం విజేత, ఆర్.ఎన్‌.ఐ.ఎల్ బ్రాండ్ అంబాసిడర్ పీవీ సింధును సోమవారం విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఘనంగా సన్మానించారు. ఇండోర్ స్టేడియంలో

అవునా.. పెత్తనమంతా సజ్జలదేనా?

navyamedia
ఏపీ సీఎం ఎవ‌రు అన అడిగితే, చిన్న పిల్లలు కూడా ట‌క్కున వైఎస్ జ‌గ‌న్‌మెహ‌న్‌రెడ్డి అని చెబుతారు. అయితే, అదే ప్ర‌శ్నరాష్ట్ర‌ ప్ర‌భుత్వ అధికారులను అడిగితే మ‌న‌కు

ఏపీలో పదోతరగతికి మళ్లీ మార్కుల విధానం

navyamedia
ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో ఇకపై విద్యార్థులకు గ్రేడ్లతో పాటు మార్కులు కేటాయించనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్‌ జీవో 55

ఏపీలో 1,515 కొత్త కరోనా కేసులు

navyamedia
ఆంధ్రప్రదేశ్‌లో క‌రోనా ఉధృతి పెరుగుతూ, తగ్గుతూ వస్తోంది. ప్రతిరోజూ వెయ్యికిపైగా కేసులు న‌మోద‌వుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 68,865 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా