telugu navyamedia

ap cm

ఆక్సిజన్‌ ప్లాంట్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి: జగన్‌

navyamedia
కరోనా నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై సీఎం ఇవాళ జగన్ సమీక్ష నిర్వహించారు. కోవిడ్‌ నివారణా చర్యల్లో భాగంగా ప్రభుత్వం కొనుగోలు చేసిన కాన్‌సన్‌ట్రేటర్లు, డీ టైప్‌ సిలెండర్లు,

చనిపోయి 40 రోజులైనా డెత్ సర్టిఫికెట్ ఇవ్వలేదంటూ సీఎంకు లేఖ

Vasishta Reddy
చనిపోయి 40 రోజులైనా డెత్ సర్టిఫికెట్ ఇవ్వలేదంటూ సీఎంకు లేఖ రాసింది ఓ చిన్నారి. ఏపీలో ఓ 15 ఏళ్ల బాలిక సీఎం జగన్ కు లేఖ

నేడు ఉద్యోగాల భ‌ర్తీకి క్యాలెండ‌ర్ విడుద‌ల చేయ‌నున్న ఏపీ సీఎం…

Vasishta Reddy
నేడు జాబ్ క్యాలెండ‌ర్‌ను విడుద‌ల చేయ‌నున్నారు ఏపీ సీఎం జగన్. ఉద్యోగాల ఖాళీలు ప్రకటించి, వాటిని క్ర‌మంగా భర్తీ చేయనున్నారు. విద్య, వైద్యం, పోలీసు శాఖల్లో పోస్టుల

జేసీలకు మార్గ‌నిర్దేశం చేసిన సీఎం జగన్…

Vasishta Reddy
జేసీలకు మార్గ‌నిర్దేశం చేసారు సీఎం జగన్. మనం ఇప్పుడు కడుతున్న సంఖ్యలో ఇళ్లు గతంలో ఎప్పుడూ క‌ట్ట‌లేద‌ని. దేశంలో కూడా గతంలో ఎన్నడూ ఇలా చేయలేద‌న్న ఆయ‌న‌..

జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు కేసు పై కౌంట‌ర్ దాఖ‌లు…

Vasishta Reddy
ఎంపీ ర‌ఘురామ కృష్ణంరాజు సీబీఐ కోర్టులో సీఎం వైఎస్ జ‌గ‌న్ బెయిల్ ను రద్దు చేయాలనీ పిటీష‌న్ దాఖ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ కేసులో ఈ

సీఎం జగన్ బెయిల్ రద్దు కేసు వాయిదా…

Vasishta Reddy
సీఎం జగన్ బెయిల్ రద్దు కేసు జూన్ 1కి వాయిదా పడింది. అయితే జ‌గ‌న్ బెయిల్ ను ర‌ద్దు చేయాల‌ని కోరుతూ ఎంపీ ర‌ఘురామ కృష్ణంరాజు పిటీష‌న్

బ్లాక్‌ ఫంగస్‌ విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకోండి : సీఎం జగన్

Vasishta Reddy
సీఎం వైయస్‌ జగన్‌ కరోనా నియంత్రణ, నివారణ, వాక్సినేషన్‌పై క్యాంప్‌ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఇందులో బ్లాక్‌ ఫంగస్‌ విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకోండి అని సీఎం

బ్లాక్‌ ఫంగస్‌ పై ముఖ్యమంత్రి జగన్ సూచనలు…

Vasishta Reddy
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోవిడ్‌పై సీఎం సమీక్ష నిర్వహించారు. బ్లాక్‌ ఫంగస్‌ విషయంలో అప్రమత్తంగా ఉండాలి అని సూచించారు. ఆక్సిజన్‌ సరఫరా పైపులు, మాస్క్‌లు ఇవన్నీ

ఎప్పుడు లేని విధంగా పాస్టర్లకు వేతనాలు పెంచారు : డిప్యూటీ సీఎం

Vasishta Reddy
అర్చకులు, పాస్టర్లు, ఇమామ్, మౌజన్ లను ఆర్థికంగా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడం హర్షించదగ్గ విషయం అన్నారు డిప్యూటీ సీఎం అంజాద్ బాష. సమాజంలో అర్చకులు,పాస్టర్లు,

నెలకు కోటి డోసులు ఇచ్చిన 6 నెలలు పడుతుంది : సీఎం జగన్

Vasishta Reddy
కరోనా సెకండ్ వేవ్ లో ఏపీలో రోజుకు 20 వేలకు పైగా కరోనా కేసులు వస్తున్న విషయం తెలిసిందే. దాంతో ప్రజలు వ్యాక్సిన్ కోసం క్యూలు కడుతున్నారు.

జగనన్న కాలనీల నిర్మాణంపైనా సీఎం జగన్ సమీక్ష…

Vasishta Reddy
జగనన్న కాలనీలలో వసతుల కల్పన, టిడ్కో ఇళ్ల నిర్మాణంపైనా సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ అనంతరం మాట్లాడుతూ… జగనన్న కాలనీలలో జూన్‌ 1న పనులు ప్రారంభం. ఈనెల

జగన్ పై కాంగ్రెస్ ఎంపీ ప్రశంసలు…

Vasishta Reddy
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి ఏపీ సీఎం జగన్ పై ప్ర‌శంస‌లు కురిపించారు. మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో భాగంగా నకిరేకల్ మున్సిపాల్టీలో