telugu navyamedia

ap

తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర జూలాజికల్ పార్క్ లో మొక్కలు నాటిన స్పీకర్ శ్రీ అయ్యన్నపాత్రుడు.

Navya Media
తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర జూలాజికల్ పార్క్ లో 24 సంవత్సరాల క్రితం అటవీశాఖ మంత్రిగా మొక్క నాటాను. నేడు స్పీకర్ గా స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాసులు గారు

రాష్ట్రంలో కాగిత రహిత కేబినెట్ సమావేశం నిర్వహించాలని నిర్ణయం.

Navya Media
కాగిత రహిత కేబినెట్‍లో భాగంగా మంత్రులకు ఐప్యాడ్లు ఇవ్వాలని నిర్ణయం. ఇకపై క్యాబినెట్ సమావేశాలు ఎలక్ట్రానిక్ ఫార్మాట్‍లోనే జరుగుతాయని గత కేబినెట్‍లో మంత్రులకు తెలిపిన సీఎం. 2017లోనూ

AP పాఠశాల ఉపాధ్యాయులు మరియు హెడ్‌ ల బదిలీలను ప్రభుత్వం నిలిపివేసింది.

navyamedia
రాష్ట్రంలోని 1,100 మంది పాఠశాల ఉపాధ్యాయులు/హెడ్‌ ల బదిలీలను AP ప్రభుత్వం నిలిపివేసింది. ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రటరీ (పాఠశాల విద్యాశాఖ) ప్రవీణ్ ప్రకాశ్ గురువారం మెమో

టోల్ ప్లాజాల రుసుము సవరణ ఈరోజు నుండి అమలులోకి వస్తుంది.

navyamedia
ఏడు దశల ఎన్నికలు పూర్తయిన తర్వాత, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా టోల్ ప్లాజాల రుసుమును సగటున 3 నుండి 5 శాతం వరకు సవరించింది,

APICET లో బాలుర కంటే మార్కులతో బాలికలు మించిపోయారు.

navyamedia
B.Tech ద్వితీయ సంవత్సరం కోర్సులో ప్రవేశానికి మే 8న పరీక్షకు హాజరైన 36,369 మంది అభ్యర్థుల్లో APICETలో 89.35 శాతం సాధించిన బాలుర కంటే 93.34 శాతం

APలోని 1–10వ తరగతి పిల్లలకు జూన్ 12న వారి స్కూల్ కిట్‌లు అందుతాయి..

Navya Media
1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు పంపిణీ చేయాల్సిన అన్ని బూట్లను జూన్ 5లోగా ఆయా పాఠశాలలకు తరలించాలని ప్రిన్సిపల్ సెక్రటరీ (పాఠశాల విద్య) ప్రవీణ్ ప్రకాశ్

వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రం నుంచి విశాఖ నుంచి పాల‌న..అంద‌రూ రెడీ ఉండాలి

navyamedia
*మంత్రి అమ‌ర్‌నాథ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు *వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రం నుంచి విశాఖ నుంచి పాల‌న‌ *త్వ‌ర‌లోనే అసెంబ్లీలో బిల్లుపెడ‌తాం..అంద‌రూ సిద్ధంగా ఉండాలి మూడు రాజ‌ధానులు గురించి మంత్రి

శ్రీవారి సేవ‌లో ముఖేశ్ అంబానీ ..టీటీడీకి కోటి 50 లక్ష‌లు విరాళం

navyamedia
*తిరుమల శ్రీవారిని దర్శించుకొని ముఖేశ్ అంబానీ *శ్రీవారికి రూ. 1.5 కోట్లు విరాళం ప్రకటించిన ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ తిరుమల శ్రీవారిని

ప్రారంభ‌మైన‌ అమరావతి నుంచి అరసవిల్లి వ‌ర‌కు రైతుల మహా పాదయాత్ర ..

navyamedia
రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ రైతుల మహా పాదయాత్ర-2 ప్రారంభమయింది. అమరావతి నుంచి అరవసవిల్లి వరకూ పాదయాత్ర నిర్వహించనున్నారు. 900 కిలోమీటర్లకు పైగా మహా పాదయాత్ర – 2

మ‌రి కాసేప‌ట్లో ఏపీ కాబినేట్ భేటి..అసెంబ్లీ స‌మావేశాలు, సీపీఎస్ ర‌ద్దు స‌హా ప‌లు అంశాల‌పై చ‌ర్చ‌..

navyamedia
*మ‌రి కాసేప‌ట్లో ఏపీ కాబినేట్ భేటి *అసెంబ్లీ స‌మావేశాలు, సీపీఎస్ ర‌ద్దు స‌హా ప‌లు అంశాల‌పై చ‌ర్చ‌.. మ‌రి కాసేప‌ట్లోఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి

వైయస్సార్‌ పై “ఓ సాహసి ప్రయాణం” పుస్తకం

navyamedia
వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా ఒక పుస్తకాన్ని ఆవిష్కరించనున్నట్లు మాజీ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు తెలిపారు.ఓ సాహసి ప్రయాణం అనే పుస్తకాన్ని హైదరాబాద్ లో

పాలకులకు విజన్ ఉండాలి కాని విధ్వేషం కాదు ..పేద వారికి న్యాయం చేసిన నేత ఎన్టీఆర్‌

navyamedia
*టీడీపీ విస్తృత స్థాయి స‌మావేశం.. *పేద వారికి న్యాయం చేసిన నేత ఎన్టీఆర్‌.. *గురుకుల పాఠ‌శాల‌ను పెట్టింది ఎన్టీఆరే.. పాలకులకు విజన్ ఉండాలి కాని విధ్వేషం కాదని