telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

2019 వరల్డ్ కప్ : .. వర్షంతో జరగని శ్రీలంక-పాక్ మ్యాచ్.. చెరొక పాయింట్ …

due to rain no today 2019 world cup match

ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ లో భాగంగా పాక్-శ్రీలంక జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా జరగలేదు. ఈ మ్యాచ్ కు వేదిక అయిన బ్రిస్టల్ లో వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్ రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.

దానితో పాక్, లంక జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. నేడు వరల్డ్ కప్ లో రెండు లీగ్ మ్యాచ్ లు జరగనున్నాయి. ఆతిథ్య ఇంగ్లాండ్, ఆసియా జట్టు బంగ్లాదేశ్ తో తలపడనుంది. మరోమ్యాచ్ లో న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్థాన్ జట్లు పోటీపడనున్నాయి.

Related posts