ఒప్పో తన నూతన స్మార్ట్ఫోన్ ఎ5ఎస్ను వచ్చే వారంలో భారత మార్కెట్లో విడుదల చేయనుంది. రూ.10వేల ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభ్యం కానుంది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను ఏర్పాటు చేశారు.
ఒప్పో ఎ5ఎస్ ఫీచర్లు :
6.2 ఇంచ్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే
1520 × 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి35 ప్రాసెసర్
2/3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
ఫింగర్ ప్రింట్ సెన్సార్
4జీ వీవోఎల్టీఈ
బ్లూటూత్ 4.2
4230 ఎంఏహెచ్ బ్యాటరీ.