తెలంగాణలో మరో ఎన్నికల జాతర మొదలైంది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 538 జెడ్పీటీసీ, 5,817 ఎంపీటీసీ స్థానాలకు మూడు విడతల్లో ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి తెలిపారు. తొలి విడత మే 6న, రెండో విడత మే 10న, మూడో విడత మే 14వ తేదీల్లో పోలింగ్ నిర్వహణ జరగనున్నట్లు వెల్లడించారు. ఈసారి ఎన్నికల దరఖాస్తులను ఆన్ లైన్లో స్వీకరించనున్నారు. మే 27న తేదీన ఓట్ల లెక్కింపును చేపట్టనున్నట్లు తెలిపారు.
జగన్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన నారాయణ