telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

ఏపీలో బీసీ రిజర్వేషన్ .. అమలు.. గెజిట్ నోటిఫికేషన్ విడుదల.. !

ఇటీవల కేంద్రప్రభుత్వం ఉన్నత వర్గాలకు 10 శాతం రిజర్వేషన్ ప్రకటించిన విషయం తెలిసిందే. దానిని ఏపీ ప్రభుత్వం బీసీ లకు 5 శాతం, ఈబీసీ లకు 5శాతంగా కేటాయిస్తూ చట్టం అమలులోకి తెచ్చింది.
ఈ కొత్త చట్టం వల్ల కాపులకు విద్యాసంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఐదు శాతం రిజర్వేషన్ లభిస్తుంది. ఈబీసీలకు మిగతా ఐదు శాతం రిజర్వేషన్ వర్తిస్తుంది. ఈ రిజర్వేషన్‌ లపై ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

Related posts