telugu navyamedia
pm modi ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు నరేంద్ర మోదీ రాజకీయ వార్తలు

కేంద్రమంత్రులుగా తెలుగు రాష్ట్రాల నుండి ఐదుగురు ప్రమాణం చేశారు

మోడీ టీంలో కేంద్రమంత్రులుగా ప్రమాణం చేశారు ఐదుగురికి అవకాశం దక్కింది.

రెండు క్యాబినెట్ మంత్రులు, మూడు సహాయ మంత్రులుగా చోటు దక్కించుకున్నారు.

ఏపీ నుంచి రామ్మోహన్ నాయుడు, తెలంగాణ నుంచి కిషన్ రెడ్డికి కేబినెట్ మంత్రులుగా అవకాశం కల్పించారు.

ఏపీ నుంచి పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాస్ వర్మ.. తెలంగాణ నుంచి బండి సంజయ్ సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు.

Related posts