telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు వార్తలు

పాఠశాల వద్ద పేలిన నాటుబాంబులు..విద్యార్థులకు తీవ్రగాయలు

New couples attack SR Nagar

శ్రీకాకుళం జిల్లాలో నాటుబాంబులు పేలిన ఘటన కలకం రేపింది. సంతబొమ్మాళి మండలం గెద్దలపాడులోని పాఠశాల వద్ద రెండు నాటుబాంబులు పేలాయి. పాఠశాల ఆవరణలో విద్యార్థులు ఆడుకుంటుండగా ఈ ఘటన జరిగింది. ఈ పేలుళ్లలో ఇద్దరు విద్యార్థులు తిరుపతిరావు(12), రాజు(11)కు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. పాఠశాల ఆవరణలో నాటుబాంబులు పేలడంతో విద్యార్థులు ఉలిక్కిపడ్డారు.

Related posts