ఇండియాలో పెట్రోలు, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. ఈ ఏడాది మొదటి నుంచే విపరీతంగా పెట్రోలు ధరలు పెరుగుతున్నాయి. అయితే తాజాగా దేశవ్యాప్తంగా మరోసారి డీజిల్, పెట్రోలు ధరలు
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొని మొక్క నాటారు. మంగళవారం రాజ్భవన్ ఆవరణలో సీజేఐ మొక్క నాటారు. పర్యావరణ సమతుల్యతను
నేడు నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు వైఎస్ షర్మిల. ఈ సందర్భంగా పలు కుటుంబాలను పరామర్శించడంతో పాటు జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను తెలుసుకోనున్నారు. మిర్యాలగూడ లోని బంగారు
మేషం : మీ మాటతీరు, పద్ధతులను మార్చుకోవలసి ఉంటుంది. గృహంలో మార్పులు, మరమ్మతులు అనుకూలిస్తాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. సతీసమేతంగా
తెలంగాణ రాష్ట్రంలోని సర్పంచ్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీల గౌరవ వేతనాలను 30 శాతం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం వెలువరించింది. అదేవిధంగా హోంగార్డులు, అంగన్వాడీ వర్కర్స్/సహాయకులు, విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్స్,
తెలంగాణలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసులు 6 లక్షలు దాటేశాయి. తెలంగాణ సర్కార్ ఎంత కటిన నిర్ణయాలు తీసుకున్న కరోనా మహమ్మారి
తెలంగాణలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో కరోనా కేసులు 6 లక్షలు దాటేశాయి. అయితే… ఇవాళ రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగింది. తెలంగాణ వైద్య