కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కు తెలంగాణ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. “కరోనా సంక్షోభానికి ప్రభావితమైన వివిధ రంగాలను ఆదుకునేందుకు గౌరవ ప్రధాన మంత్రి 20 లక్షల
ఈటల రాజేందర్ మరోసారి సిఎం కెసిఆర్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. రాచరికాన్ని బొంద పెట్టడం కోసం హుజురాబాద్ ప్రజలు ఎదురు చూస్తున్నారని.. చైతన్య వంతమైన నియోజకవర్గ
నూతన విద్యా విధానంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా నూతన విద్యా విధానం అమలుకై కార్యాచరణ రూపొందించాలని.. రెండేళ్లలో కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు
అజారుద్దీన్ వ్యాఖ్యలకు అపెక్స్ కమిటీ కౌంటర్ ఇచ్చింది. లోథా సిఫార్సుల నిబంధనల మేరకే ఆయనకు నోటీసులు జారీ చేశామని.. అపెక్స్ కౌన్సిల్ లోని ఆరుగురిలో ఐదుగురు సభ్యులం
నిన్న రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్లో అగ్నిప్రమాదం జరిగింది. ఎయిమ్స్లోని తొమ్మిదవ అంతస్తులో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. వెంటనే అధికారులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. 22 ఫైర్
గుంటూరు : గుంటూరు రూరల్ మండలం ఓబులనాయుడుపేటలో వ్యర్థాల నుంచి విద్యుత్ తయారు చేసే జిందాల్ ప్లాంట్ ను పరిశీలించారు మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులు ప్రజాప్రతినిధులతో
సత్య నాదేళ్లకు మరో అరుదైన గౌరవం దక్కింది. మైక్రో సాఫ్ట్ సీఈవోగా ఉన్న ఆయన… ఛైర్మన్గా ఎంపిక అయ్యారు. 2014 నుంచి సీఈవోగా సత్యనాదేళ్ల కొనసాగుతున్నారు. ప్రస్తుతం
కరోనా కారణంగా విధించిన లాక్డౌన్ లతో ప్రజలు పట్టణాలను వదలి.. పల్లె బాట పట్టారు.. ఇవన్నీఆర్థిక వ్యవస్థను కుదిపేసింది.. అయితే, ఆర్థిక వ్యవస్థ రికవరీపై తాజాగా ఆర్బీఐ