తెలంగాణలో బీజేపీకి స్థానం లేదని, నలుగురు ఎంపీలు గెలవగానే ఊహల్లో విహరిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సంగారెడ్డి పట్టణంలోని
హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్టులో స్పైస్జెట్ విమానం నిలిచిపోవడంతో ప్రయాణికులు ఆందోళన చేస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం ఉదయం 7.45 గంటలకు హైదరాబాద్ నుంచి విశాఖపట్నంకు బయలుదేరాల్సి ఉంది. ముందస్తు
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవం అత్యంత వైభవంగా జరుగుతోంది. ఆదివారం తెల్లవారు జామునుంచే అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు . ఈ సందర్భంగా తెలంగాణ
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం మధ్యాహ్నం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పండితులు ముఖ్యమంత్రి కేసీఆర్కు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అమ్మవారికి
హైదరాబాద్ పాతబస్తీలోని ఆసిఫ్నగర్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి ఈరోజు పర్యటించారు. పాతబస్తీలోని ఆసిఫ్ నగర్ లో కిషన్ రెడ్డి పర్యటిస్తున్న సమయంలో ఉద్రికత్త పరిస్థితి
హోటల్ మానేజ్మెంట్ కోర్స్ కు ప్రాధాన్యత పెరుగుతున్నందున దానికి తగ్గట్టుగానే ప్రతియేటా ఆ కోర్స్ అందించే కళాశాలలు పెరిగిపోతున్నాయి. దానితో సీట్ల సంఖ్య కూడా భారీగానే ఉంటుంది.
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పై వ్యాఖ్యలపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హన్మంతరావు మండిపడ్డారు. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై
వర్ధన్నపేట తన కన్నతల్లి వంటిదని తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శనివారం వర్ధన్నపేట మండల కేంద్రంలోని లక్ష్మీ గార్డెన్లో నిరుద్యోగుల కోసం మెగా జాబ్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ నేత విజయశాంతి మరోసారి విరుచుకుపడ్డారు. కేసీఆర్ కు తెలంగాణ ప్రజల బాధలు జోక్ లా కనిపిస్తున్నాయని మండిపడ్డారు. అధికారం చేతిలో
సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దేనని తెలంగాణ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శనివారం నిర్మల్ పట్టణంలోని పలు వార్డుల్లో పెంచిన పింఛన్లను