telugu navyamedia

PCC Uttam comments BJP Telangana

నలుగురు ఎంపీలు గెలవగానే ఊహల్లో విహరిస్తున్నారు: ఉత్తమ్

vimala p
తెలంగాణలో బీజేపీకి స్థానం లేదని, నలుగురు ఎంపీలు గెలవగానే ఊహల్లో విహరిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సంగారెడ్డి పట్టణంలోని